గవర్నర్ తో భేటీ అయిన జగన్.. డేటా చోరీపై ఫిర్యాదు

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తో వైసీపీ అధినేత జగన్ భేటీ అయ్యారు. డేటా కుంభకోణం, ఏపీలో ఓట్ల తొలగింపు అంశాలపై ఈ సందర్భంగా గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. మూడు పేజీల లేఖను గవర్నర్ కు అందజేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా జగన్ తో పాటు పార్టీ సీనియర్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్థసారథి, పిల్లి సుభాష్ చంద్రబోస్ తదితరులు కూడా జగన్ వెంట వెళ్లారు.  

గవర్నర్ తో భేటీ అయిన జగన్.. డేటా చోరీపై ఫిర్యాదు
Follow us

| Edited By:

Updated on: Mar 06, 2019 | 6:59 PM

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తో వైసీపీ అధినేత జగన్ భేటీ అయ్యారు. డేటా కుంభకోణం, ఏపీలో ఓట్ల తొలగింపు అంశాలపై ఈ సందర్భంగా గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. మూడు పేజీల లేఖను గవర్నర్ కు అందజేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా జగన్ తో పాటు పార్టీ సీనియర్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్థసారథి, పిల్లి సుభాష్ చంద్రబోస్ తదితరులు కూడా జగన్ వెంట వెళ్లారు.