ఈ నెల 20న చిత్తూరు జిల్లాలో ఉపరాష్ట్రపతి పర్యటన
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ నెల 20న చిత్తూరు జిల్లాకు రానున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా రేణుగుంట విమానాశ్రయంలో పలు అభివృద్ధి పనులకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శంకుస్థాపనలు చేయనున్నారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ నెల 20న చిత్తూరు జిల్లాకు రానున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా రేణుగుంట విమానాశ్రయంలో పలు అభివృద్ధి పనులకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శంకుస్థాపనలు చేయనున్నారు.