Breaking: సీఏఏపై స్టేకు సుప్రీం నో

దేశవ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతున్న సిటిజెన్షిప్ అమెండ్‌మెంట్ యాక్టు అమలుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సీఏఏకు వ్యతిరేకంగా, అనుకూలంగా సుమారు 143 పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో సుప్రీంకోర్టు సోమవారం నుంచి విచారణ ప్రారంభించింది. సీఏఏ అమలుపై స్టే విధించేందుకు విముఖత వ్యక్తం చేసిన అత్యున్నత ధర్మాసనం.. తదుపరి విచారణ కొనసాగించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలు అయిన పిటిషన్‌లపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. సీఏఏను […]

Breaking: సీఏఏపై స్టేకు సుప్రీం నో
Follow us

|

Updated on: Jan 27, 2020 | 12:34 PM

దేశవ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతున్న సిటిజెన్షిప్ అమెండ్‌మెంట్ యాక్టు అమలుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సీఏఏకు వ్యతిరేకంగా, అనుకూలంగా సుమారు 143 పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో సుప్రీంకోర్టు సోమవారం నుంచి విచారణ ప్రారంభించింది. సీఏఏ అమలుపై స్టే విధించేందుకు విముఖత వ్యక్తం చేసిన అత్యున్నత ధర్మాసనం.. తదుపరి విచారణ కొనసాగించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలు అయిన పిటిషన్‌లపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. సీఏఏను లౌకికతత్వానికి వ్యతిరేకంగా అభివర్ణించిన పిటిషన్‌దారులు.. చట్టం అమలుపై తక్షణం స్టే విధించాలని కోరారు. స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణ కొనసాగించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

అంతకముందు.. వివాదాస్పదమైన సీఏఏని సవాలు చేస్తూ.. సుప్రీంకోర్టులో మొత్తం 144 పిటిషన్లు దాఖలయ్యాయి. సీజేఐ ఎస్.ఎ. బాబ్డే నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ వీటిని విచారించింది. ఈ చట్టాన్ని వెంటనే ఉపసంహరించాలని కోరుతున్న పిటిషన్లే వీటిలో ఎక్కువగా ఉన్నాయి. ఈ చట్టం లీగల్ కాదని, మౌలిక రాజ్యాంగ వ్యవస్థకు, సమానత్వ హక్కుకు వ్యతిరేకంగా ఉందని పిటిషనర్లు పేర్కొన్నారు. జనవరి 10న అమలులోకి తెచ్చిన ఈ చట్టాన్ని అమలుకాకుండా స్తంభింపజేయాలని కూడా కొందరు అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీతో బాటు డీఎంకే, సీపీఐ, సీపీఎం, ఐయుఎంఎల్, ఎంఐఎం సహా.. నటుడు కమల్ హాసన్ నాయకత్వంలోని మక్కల్ నీది మయ్యం కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు చేశాయి.

సవరించిన పౌరసత్వ చట్టం రాజ్యాంగబధ్దమైనదేనని ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు కోర్టు జనవరి 9 న నిరాకరించింది. దేశం వివిధ సమస్యలను ఎదుర్కొంటోందని, ప్రస్తుతం శాంతి నెలకొనేలా చూడాల్సి ఉందని న్యాయమూర్తులు బీ.ఆర్. గవాయ్, సూర్యకాంత్ లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ చట్టం చెల్లుబాటును కోర్టు నిర్ణయించాల్సి ఉంది తప్ప.. ఇదిరాజ్యాంగ బధ్దమేనని ప్రకటించడానికి కాదని పేర్కొంది.

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు