ఆ తప్పుడు ప్రచారాలను ఖండించండి

అమరావతి: వానే చేసే తప్పులను వైసీపీ, టీడీపీపై రుద్దాలని చూస్తోందని.. ఆ తప్పుడు ప్రచారాలను ఎక్కడికక్కడ ఖండించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.  బుధవారం పార్టీ నేతలతో టెలీ కాన్ఫిరెన్స్‌లో మాట్లాడిన చంద్రబాబు.. ఏ సమస్యకైనా టీడీపీ ద్వారానే పరిష్కారం సాధ్యమని అన్నారు. టీడీపీ పట్ల ప్రజల్లో అత్యంత విశ్వాసం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పేదలకు, రైతులకు తెలుగుదేశం పార్టీ చేసిన పనులే శ్రీరామరక్ష అని చెప్పారు. కార్యకర్తల బాధ్యత తాను తీసుకుంటానని.. పనిచేసే అందరికీ గుర్తింపు లభిస్తుందని […]

ఆ తప్పుడు ప్రచారాలను ఖండించండి
Follow us

|

Updated on: Feb 13, 2019 | 10:36 AM

అమరావతి: వానే చేసే తప్పులను వైసీపీ, టీడీపీపై రుద్దాలని చూస్తోందని.. ఆ తప్పుడు ప్రచారాలను ఎక్కడికక్కడ ఖండించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.  బుధవారం పార్టీ నేతలతో టెలీ కాన్ఫిరెన్స్‌లో మాట్లాడిన చంద్రబాబు.. ఏ సమస్యకైనా టీడీపీ ద్వారానే పరిష్కారం సాధ్యమని అన్నారు. టీడీపీ పట్ల ప్రజల్లో అత్యంత విశ్వాసం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పేదలకు, రైతులకు తెలుగుదేశం పార్టీ చేసిన పనులే శ్రీరామరక్ష అని చెప్పారు. కార్యకర్తల బాధ్యత తాను తీసుకుంటానని.. పనిచేసే అందరికీ గుర్తింపు లభిస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని లూటీ చేస్తున్నారని.. తప్పు చేస్తున్నామనే బాధలో ఆయనలో ఇసుమంతైనా లేదని చంద్రబాబు మండిపడ్డారు.