AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

M Revan Reddy

M Revan Reddy

Senior Staff Reporter - TV9 Telugu

revan.muppa@tv9.com

తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 23 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ గా ఉన్నారు. ఆంధ్రప్రభలో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది.. 2000 నుంచి 2002 వరకు హైదరాబాద్ లో ఆంధ్రప్రభ రిపోర్టర్ గా, 2002 నుంచి 2003 జూలై వరకు ఆంధ్రప్రభలో మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ గా పని చేశారు. 2003 ఆగస్టులో టివి9 సంస్థలో అడుగు పెట్టారు. ప్రస్తుతం టివి9 ఉమ్మడి నల్లగొండ జిల్లా సీనియర్ కరస్పాండెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాజకీయ సామాజిక సమస్యలపై అనేక ప్రత్యేక కథనాలు రాశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు, ఈవెంట్లు, రాజకీయ కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేసిన అనుభవం ఉంది. నల్లగొండ జిల్లాను పట్టి పీడించిన ఫ్లోరైడ్ సమస్య, గిరిజన తండాల్లో శిశు విక్రయాలపై ప్రత్యేక కథనాలు రాసి జాతీయ స్థాయిలో ప్రాచూర్యం తీసుకువచ్చారు. 2005లో జరిగి ఘోర డెల్టా రైలు ప్రమాద సమయంలో అనేక మానవీయ కథనాలు రాశారు. 2009లో కృష్ణా నదికి వచ్చిన వరదలను కవర్ చేశారు. 2016లో జిల్లాలో కృష్ణ పుష్కరాలను కవర్ చేశారు. 2004 నుండి వరసగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను కవర్ చేస్తూ ప్రత్యేక కథనాలు రాశారు. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలరు. రాజకీయ, వర్తమాన, హ్యూమన్ ఇంట్రెస్టింగ్, ఇతర వార్తల సేకరణలో అందరికంటే ముందుండాలని తపన పడతారు.

Read More
కనిపెంచిన తల్లిదండ్రుల బాగోగులు పట్టించుకోని మీరూ కొడుకులేనా.? వీరు ఏం చేశారో తెలిస్తే..!

కనిపెంచిన తల్లిదండ్రుల బాగోగులు పట్టించుకోని మీరూ కొడుకులేనా.? వీరు ఏం చేశారో తెలిస్తే..!

తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతను విస్మరించే సంతానంపై కొరడా ఝులిపించేందుకు ప్రభుత్వం చట్టం చేసింది. అయినా.. కన్న వారి పట్ల కొడుకుల తీరులో మార్పు కనిపించడం లేదు. కాయకష్టం చేసి తల్లిదండ్రులు సంపాదించిన భూములను పట్టా చేయించుకుని పట్టెడన్నం పెట్టడం లేదు. అయితే ఆ వృద్ధ దంపతులు ఏం చేశారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

పురాతన కోటలో అరుదైన శిల్పం.. చరిత్ర తెలిస్తే దెబ్బకు నివ్వెరపోవాల్సిందే..!

పురాతన కోటలో అరుదైన శిల్పం.. చరిత్ర తెలిస్తే దెబ్బకు నివ్వెరపోవాల్సిందే..!

పురాతన నాగరికత, చారిత్రక విశేషాలు, ప్రాచీన కట్టడాలు, పురాతన ఆలయాలు, చారిత్రక శిల్ప సంపదకు నిలయం ఉమ్మడి నల్లగొండ జిల్లా. అలనాటి చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా కట్టడాలు, దేవాలయాలు మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరకుండా దర్శనమిస్తున్నాయి. తాజా పరిశోధనల్లో ఆసక్తి రేపుతున్న ఓ శిల్పం వెలుగు చూసింది. ఆ ఎక్కడిదో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

వాహనదారులకు బిగ్ అలర్ట్.. నేటి నుంచి టోల్ ప్లాజాల వద్ద రూల్స్..!

వాహనదారులకు బిగ్ అలర్ట్.. నేటి నుంచి టోల్ ప్లాజాల వద్ద రూల్స్..!

భారతీయ రహదారుల వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చడంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లించే వెసులుబాటును నిలిపివేసింది. దేశంలోని అన్ని జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద నగదు రహిత లావాదేవీలు జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

భక్తులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇకపై యాదాద్రి వెళ్లడం మరింత సులభం.. జస్ట్‌ 60నిమిషాల్లోనే

భక్తులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇకపై యాదాద్రి వెళ్లడం మరింత సులభం.. జస్ట్‌ 60నిమిషాల్లోనే

ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి భక్తులకు గుడ్ న్యూస్. యాదాద్రి ఎంఎంటీఎస్ ప్రాజెక్టు పనులు త్వరలో పట్టాలెక్కనున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. రెండున్నరేళ్లలో పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

అపాయింట్‌మెంట్ లెటర్‌తో ఉద్యోగానికి వెళ్లి నిరుద్యోగులు.. అధికారుల రిఫ్లై విని షాక్!

అపాయింట్‌మెంట్ లెటర్‌తో ఉద్యోగానికి వెళ్లి నిరుద్యోగులు.. అధికారుల రిఫ్లై విని షాక్!

నిరుద్యోగుల అమాయకత్వాన్నీ టార్గెట్‌గా కేటుగాళ్లు వల విసురుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాలనే నిరుద్యోగుల అవసరాన్ని మోసగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. నమ్మిన నిరుద్యోగులను కేటుగాళ్లు నట్టేట ముంచుతున్నారు. లక్షల్లో డబ్బులు వసూలు చేసి సైలెంట్‌గా సైడ్ అవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 60 మంది అమాయకులకు టోకరా వేశాడు ఓ కేటుగాడు.

Yadagirigutta: భక్తులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక యాదాద్రిలోనూ తిరుమల తరహా సేవలు

Yadagirigutta: భక్తులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక యాదాద్రిలోనూ తిరుమల తరహా సేవలు

ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రానికి వచ్చే భక్తులకు ఇదో గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఎందకంటే ఇకపై ఆధునిక టెక్నాలజీతో నృసింహుడి సన్నిధిలో పూర్తిసేవలు అందుబాటులోకి రానున్నాయి. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తిరుమల తరహాలో 'డిజిటల్ యాదగిరి' ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భక్తులకు సేవలు అందించేందుకు యాదగిరిగుట్ట దేవస్థానం సన్నాహాలు చేస్తోంది.

Nagarjuna Sagar: జోరుగా హుషారుగా షికారు పోదమా.. నాగార్జునసాగర్ వెళ్లే పర్యాటకులకు గుడ్ న్యూస్..

Nagarjuna Sagar: జోరుగా హుషారుగా షికారు పోదమా.. నాగార్జునసాగర్ వెళ్లే పర్యాటకులకు గుడ్ న్యూస్..

ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ అంటే ఎంతో మంది పర్యాటకులు ఇష్టపడుతుంటారు. ఆధునిక దేవాలయమైన నాగార్జునసాగర్ డ్యాం ను చూసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారు. వీకెండ్స్‌లో పర్యాటకులతో నాగార్జున సాగర్ సందడిగా ఉంటుంది. నాగార్జునసాగర్ ను సందర్శించే పర్యాటకులకు గుడ్ న్యూస్. ఆ గుడ్ న్యూస్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Telangana: ఏం పాపం చేశామమ్మా.. పిల్లలపై కత్తితో దాడి చేసిన తల్లి.. ఎందుకో తెలిస్తే..

Telangana: ఏం పాపం చేశామమ్మా.. పిల్లలపై కత్తితో దాడి చేసిన తల్లి.. ఎందుకో తెలిస్తే..

తమ ఆయిష్షు కూడా పోసుకొని నిండు నూరేళ్లూ చల్లగా వర్ధిల్లు అని దీవించాల్సిన చేతులతోనే కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల ప్రాణాలు తీస్తున్నారు. దాంపత్య జీవితంలో గొడవలు, కుటుంబ కలహాలు, అనారోగ్య కారణాలు, ఆర్ధిక సమస్యలు.. ఇలా కారణాలు ఏవైవా కావొచ్చు. పెద్ద వాళ్ల సమస్యలకు చిన్నారులు సమిధలవుతున్నారు. కన్నబిడ్డలపై దాడి చేసిన తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కూతురు ప్రాణాలు కోల్పోగా, కొడుకు ప్రాణాలతో బయట పడ్డాడు. యాదాద్రి జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Telangana: గుండె బరువెక్కే సందర్భం.. ఓవైపు ఇంట్లో నాన్న శవం.. మరోవైపు..

Telangana: గుండె బరువెక్కే సందర్భం.. ఓవైపు ఇంట్లో నాన్న శవం.. మరోవైపు..

ఇదొక గుండె బరువెక్కే సందర్భం… జీవితంలో ఎవరికీ రాకూడని దుఃఖ బాధ. ప్రతి విద్యార్థికి పదో తరగతి పరీక్ష అనేది తన జీవితంలో తొలి మెట్టులాంటిది. భవిష్యత్తును నిర్దేశించే.. తొలి అడిగే పదవ తరగతి పరీక్షలు. ఈ సమయంలో పిల్లలు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు రాసేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. చనిపోయిన తండ్రి మృతదేహం ఇంటి ముందు ఉండగా.. కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటున్న వేళ.. దు:ఖాన్ని దిగమింగుకుని పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడో విద్యార్థి. ఈ విషాద ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Telangana: పాఠాలు చెప్పేందుకు వచ్చిన వ్యక్తిని చూసి విద్యార్ధులు షాక్.. అతడెవరో తెలిస్తే ఆశ్చర్యం

Telangana: పాఠాలు చెప్పేందుకు వచ్చిన వ్యక్తిని చూసి విద్యార్ధులు షాక్.. అతడెవరో తెలిస్తే ఆశ్చర్యం

సాధారణంగా సర్పంచ్ అంటే గ్రామాభివృద్ధికి సంబంధించిన పనులు చూసుకుంటారు. నిత్యం గ్రామ రాజకీయాల్లో మునిగి తేలుతుంటారు. కానీ ఈ తండా సర్పంచ్‌ది మాత్రం ఒకింత ప్రత్యేకం. గ్రామాభివృద్ధికి పాటు పడటమే కాదు.. అందరి సర్పంచులకు భిన్నంగా భావి భారత పౌరుల అభ్యున్నతికి చొరవ చూపుతున్నాడు.

ఉంగరాల యాదగిరి.. రజాకార్లతో పోరాడి.. కుమారుల చేతిలో ఓడిపోయాడు..

ఉంగరాల యాదగిరి.. రజాకార్లతో పోరాడి.. కుమారుల చేతిలో ఓడిపోయాడు..

అతనో స్వాతంత్య్ర సమర యోధుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు.. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన ధీరుడు. కానీ కొడుకుల చేతిలో మాత్రం ఓడిపోయాడు. వృద్ధాప్యంలో అండగా ఉండాల్సిన కన్న కొడుకులు.. ఆస్తిని కాజేసి ఇంటి నుండి గెంటేశారు. దిక్కుతోచని స్థితిలో ఆ వృద్ధుడు రోడ్డున పడ్డారు. ఏడాది కాలంగా వృద్ధాశ్రమాల్లో ఉంటూ న్యాయ పోరాటం చేస్తున్నాడు.

Telangana: ఛీ.. ఛీ.. ఏం మనుషులురా..! ఆస్తులు పంచుకున్నారు.. అమ్మను గెంటేశారు..!

Telangana: ఛీ.. ఛీ.. ఏం మనుషులురా..! ఆస్తులు పంచుకున్నారు.. అమ్మను గెంటేశారు..!

కాలం మారుతుందంటే ఇదేనేమో.. బంధాలన్నీ ఆర్థిక బంధాలుగా మారుతున్నాయనడానికి ఇదే మచ్చు తునక. అడ్డాల నాడు బిడ్డలు కానీ.. గడ్డాల నాడు బిడ్డలు కాదు అనే నానుడి నిజమవుతోంది. వృద్ధాప్యంలో అండగా ఉండాల్సిన కన్నా బిడ్డలు తల్లిదండ్రులను టార్చర్ పెడుతున్నారు. ఆస్తిని తీసుకుని కడుపున మోసి, కని పెంచిన కన్నతల్లిని కొడుకులు ఇంటి నుండి గెంటేశారు.