తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 23 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ గా ఉన్నారు. ఆంధ్రప్రభలో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది.. 2000 నుంచి 2002 వరకు హైదరాబాద్ లో ఆంధ్రప్రభ రిపోర్టర్ గా, 2002 నుంచి 2003 జూలై వరకు ఆంధ్రప్రభలో మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ గా పని చేశారు. 2003 ఆగస్టులో టివి9 సంస్థలో అడుగు పెట్టారు. ప్రస్తుతం టివి9 ఉమ్మడి నల్లగొండ జిల్లా సీనియర్ కరస్పాండెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాజకీయ సామాజిక సమస్యలపై అనేక ప్రత్యేక కథనాలు రాశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు, ఈవెంట్లు, రాజకీయ కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేసిన అనుభవం ఉంది. నల్లగొండ జిల్లాను పట్టి పీడించిన ఫ్లోరైడ్ సమస్య, గిరిజన తండాల్లో శిశు విక్రయాలపై ప్రత్యేక కథనాలు రాసి జాతీయ స్థాయిలో ప్రాచూర్యం తీసుకువచ్చారు. 2005లో జరిగి ఘోర డెల్టా రైలు ప్రమాద సమయంలో అనేక మానవీయ కథనాలు రాశారు. 2009లో కృష్ణా నదికి వచ్చిన వరదలను కవర్ చేశారు. 2016లో జిల్లాలో కృష్ణ పుష్కరాలను కవర్ చేశారు. 2004 నుండి వరసగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను కవర్ చేస్తూ ప్రత్యేక కథనాలు రాశారు. పాలిటిక్స్, టెక్నాలజీ, లైఫ్ స్టైల్, బిజినెస్కు సంబంధించిన కంటెంట్ను రాయగలరు. రాజకీయ, వర్తమాన, హ్యూమన్ ఇంట్రెస్టింగ్, ఇతర వార్తల సేకరణలో అందరికంటే ముందుండాలని తపన పడతారు.
Telangana: ఓరి బడవల్లారా.! ట్రాక్టర్లో పత్తి లోడ్ తీసుకెళ్తున్నారనుకుంటే.. పోలీసులకే షాక్ ఇచ్చారుగా..
బెట్టింగ్ భూతం యువతను పట్టి పీడిస్తోంది. జడలు విప్పిన బెట్టింగ్ కోసం యువత అడ్డదారులు తొక్కుతూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. బెట్టింగ్ కోసం చేసిన అప్పులు తీర్చేందుకు కొందరు యువకులు దొంగలుగా మారుతున్నారు. బెట్టింగ్ డబ్బుల కోసం ఈ యువకులు ఏం చేశారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
- M Revan Reddy
- Updated on: Jan 13, 2026
- 10:02 am
Nalgonda: బర్మా నుంచి వచ్చిన రోహింగ్యాలు రోయ్.. వాళ్ల టార్గెట్ అదేరోయ్..
బర్మాదేశం నుండి అక్రమంగా శరణార్ధులుగా దేశంలోకి చొరబడిన రోహింగ్యాలు ఎంతోమంది ఉన్నారు. వారంతా పొట్టకూటి కోసం వివిధ పనులు చేసి బతుకుతున్నారు. కానీ ఇపుడు రోహింగ్యాలు అంటే సామాన్యులకే కాదు.. పోలీసులకు కూడా వణుకు పుడుతోంది. ఆ రోహింగ్యాలు ఏం చేశారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
- M Revan Reddy
- Updated on: Jan 12, 2026
- 8:17 pm
దేవుడి విగ్రహం కింద గుప్త నిధుల ఉన్నాయంటూ తవ్వకాలు.. కాసేపటికే ఊహించని పరిణామం
పురాతన, చారిత్రక ప్రాంతాలు, ఆలయాలు, కట్టడాలకు నిలయం ఉమ్మడి నల్లగొండ జిల్లా. ఆనాటి రాజులు నిధి, నిక్షేపాలను వారు కట్టించిన కోటగోడల కిందో.. లేక దేవాలయాల్లో దాచి ఉంచి ఉంటారన్న అపోహలు ఉన్నాయి. ఈ గుప్త నిధుల కోసం కొందరు ముఠాగా ఏర్పడి తవ్వకాలు జరుపుతున్నారు. తాజాగా గుప్త నిధుల కోసం తవ్వకాలకు పాల్పడుతున్న ముఠాను తుర్కపల్లి పోలీసులు అరెస్టు చేసి కటకటాలపాలు చేశారు.
- M Revan Reddy
- Updated on: Jan 11, 2026
- 6:47 am
Nalgonda: దాడుల్లో దొరికిన పందెం కోళ్లను కోసుకు తిన్న పోలీసులు..
సాధారణంగా నేరం, గొడవలు జరిగినపుడు.. నిందితులను కోర్టులో హాజరు పరచడం పోలీసులు విధి. ఒక్కోసారి కేసులతో సంబంధం ఉన్న జంతువులు, పక్షులు కూడా అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్తారు. తమ దాడుల్లో దొరికిన పందెం కోళ్లను పోలీసులు ఏం చేశారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
- M Revan Reddy
- Updated on: Jan 10, 2026
- 8:21 pm
రోడ్డు పక్కన దాబాలో ఏదో తేడాగా కనిపించింది.. ఆగి చెక్ చేసిన పోలీసులు షాక్..!
తెలంగాణలో డ్రగ్స్ కట్టడికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, మత్తు రాక్షసి కోరలు చాస్తూనే ఉంది. నగరాలు, పట్టణాల నుంచి పల్లెలకు మత్తు దావానంలా వ్యాపిస్తోంది. తాజాగా నల్గొండ జిల్లా చిట్యాలలో డ్రగ్స్ కలకలం రేపింది. దాబా ముసుగులో డ్రగ్స్ దందా నిర్వహిస్తున్న యజమానినీ పోలీసులు అరెస్ట్ చేశారు.
- M Revan Reddy
- Updated on: Jan 10, 2026
- 8:10 pm
Suryapet: జాతీయ రహదారిపై వాహనాలను సడన్గా ఆపి జిల్లా ఎస్పీ.. ఎందుకో తెలుసా..?
సాధారణంగా జాతీయ రహదారిపై పోలీసులు ఆపుతున్నారంటే ఏదో ఫైన్ వేస్తారని లేకుంటే తనిఖీ చేస్తారని వాహనదారులు కంగారు పడుతుంటారు. సూర్యాపేటలో జాతీయ రహదారి ఎన్ హెచ్ - 65 పై సీన్ రివర్స్ అయింది. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వాహన దారులను ఆపిన పోలీసులు వినూత్న రీతిలో స్వాగతం పలుకుతున్నారు. వాహనదారులకు పోలీసులు ఎందుకు స్వాగతం పలుకుతున్నారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!
- M Revan Reddy
- Updated on: Jan 10, 2026
- 4:04 pm
Telangana: ఫాస్ట్ట్యాగ్ వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక పంతంగి టోల్ప్లాజా దగ్గర దూసుకెళ్లిపోవచ్చు..
సంక్రాంతి సెలవులొచ్చాయంటే చాలు హైదారాబాద్- విజయవాడ జాతీయ రహదారి వాహనాల జాతర నెలకొంటుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి వాహనాలు పల్లెటూర్లకు బారులు తీరుతుంటాయి. ప్రతి ఏటా వాహన దారులు, ప్రయాణికులు ట్రాఫిక్ లో చిక్కుకొని నరకం చూస్తున్నారు. ముఖ్యంగా టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతాయి.
- M Revan Reddy
- Updated on: Jan 9, 2026
- 11:19 am
Telangana: మీరు వాడుతున్న సబ్బులు, నూనెలు అసలైనవేనా.. ఇది తెలిస్తే మీరు షాక్ అవ్వడం పక్కా..
తెలంగాణలో నకిలీ వస్తువుల బెడద తీవ్రమవుతోంది. హుజూర్నగర్లో రూ.10 లక్షల విలువైన నకిలీ సబ్బులు, కొబ్బరి నూనె, టీ పొడి వంటి బ్రాండెడ్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మైసూర్ శాండిల్, పారాషూట్, రెడ్ లేబుల్ వంటి ప్రముఖ బ్రాండ్ల పేరుతో మోసం చేస్తున్న కేటుగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- M Revan Reddy
- Updated on: Jan 6, 2026
- 8:18 pm
గుడిలో నుంచి శిశువు ఏడుస్తున్న శబ్దాలు.. అక్కడకు వెళ్ళి చూడగా..!
మాతృ ప్రేమ మలీనమవుతోంది. కొందరు ఆడపిల్లలను భూమి మీదికి రాకుండా కడుపులోనే కడతేరుస్తుండగా, మరికొందరు పురిట్లోనే బంగారు తల్లులను వదిలించుకుంటున్నారు. కడుపున పుట్టిన ఆడపిల్లతో పేగుబంధం తెంచుకుంటున్నారు. కష్టమే వచ్చిందో, భారమని భావించిందో..! ఆడపిల్ల అని వదిలించుకుందో తెలియదు కానీ... అప్పుడే పుట్టిన పసికందును దేవాలయంలో వదిలి వెళ్ళింది ఓ తల్లి. అమ్మతనానికే మాయని మచ్చను తెచ్చిన ఈ అమానుష ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
- M Revan Reddy
- Updated on: Jan 6, 2026
- 7:47 pm
Telangana: అమ్మను గెంటేస్తున్న రోజుల్లో.. ఈ కొడుకు ప్రేమ చూస్తే కళ్లు చెమర్చాల్సిందే..
కోటిరెడ్డి తన మరణించిన తల్లి లక్ష్మీనర్సమ్మపై ఉన్న అంతులేని ప్రేమను వినూత్నంగా చాటాడు. ఆమె ముఖచిత్రాన్ని చేతిపై పచ్చబొట్టు పొడిపించుకుని, షర్ట్స్పై ముద్రించుకున్నాడు. తన ఉన్నతికి కారణమైన అమ్మ పేరున అన్నదానాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. మాతృప్రేమకు నిదర్శనంగా నిలుస్తున్న ఈ కథ అందరికీ ఆదర్శం.
- M Revan Reddy
- Updated on: Jan 6, 2026
- 5:13 pm
అయ్యో భగవంతుడా.. తండ్రి ఫొటో వద్ద రోదిస్తూ ప్రాణాలు విడిచిన కూతురు..
తండ్రి కూతురు మధ్య బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన నాన్న మృతితో కుమార్తె తల్లడిల్లిపోయింది. దశదిన కర్మ రోజు తండ్రి చిత్రపటం వద్ద రోదిస్తూ కూతురు ప్రాణాలు విడిచింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
- M Revan Reddy
- Updated on: Jan 4, 2026
- 7:25 pm
Telangana: తమ జీవితాల్ని తీర్చిదిద్దిన గురువకు అపూర్వ వీడ్కోలు..
ఎవరైనా జీవితంలో స్థిరపడాలంటే.. ముగ్గురు కారణమవుతారు. వారిలో మొదటి ఇద్దరు తల్లిదండ్రులు అయితే మూడోది వ్యక్తి గురువు అందుకే గురుదేవోభవ అంటారు. విద్యాబుద్ధులు చెప్పి తమ ఉన్నతికి కారకులైన పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడికి విద్యార్థులు ఘనమైన వీడ్కోలు పలికారు. ..
- M Revan Reddy
- Updated on: Jan 1, 2026
- 6:16 pm