తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 23 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ గా ఉన్నారు. ఆంధ్రప్రభలో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది.. 2000 నుంచి 2002 వరకు హైదరాబాద్ లో ఆంధ్రప్రభ రిపోర్టర్ గా, 2002 నుంచి 2003 జూలై వరకు ఆంధ్రప్రభలో మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ గా పని చేశారు. 2003 ఆగస్టులో టివి9 సంస్థలో అడుగు పెట్టారు. ప్రస్తుతం టివి9 ఉమ్మడి నల్లగొండ జిల్లా సీనియర్ కరస్పాండెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాజకీయ సామాజిక సమస్యలపై అనేక ప్రత్యేక కథనాలు రాశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు, ఈవెంట్లు, రాజకీయ కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేసిన అనుభవం ఉంది. నల్లగొండ జిల్లాను పట్టి పీడించిన ఫ్లోరైడ్ సమస్య, గిరిజన తండాల్లో శిశు విక్రయాలపై ప్రత్యేక కథనాలు రాసి జాతీయ స్థాయిలో ప్రాచూర్యం తీసుకువచ్చారు. 2005లో జరిగి ఘోర డెల్టా రైలు ప్రమాద సమయంలో అనేక మానవీయ కథనాలు రాశారు. 2009లో కృష్ణా నదికి వచ్చిన వరదలను కవర్ చేశారు. 2016లో జిల్లాలో కృష్ణ పుష్కరాలను కవర్ చేశారు. 2004 నుండి వరసగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను కవర్ చేస్తూ ప్రత్యేక కథనాలు రాశారు. పాలిటిక్స్, టెక్నాలజీ, లైఫ్ స్టైల్, బిజినెస్కు సంబంధించిన కంటెంట్ను రాయగలరు. రాజకీయ, వర్తమాన, హ్యూమన్ ఇంట్రెస్టింగ్, ఇతర వార్తల సేకరణలో అందరికంటే ముందుండాలని తపన పడతారు.
ఇలా తయారయ్యారేంట్రా బాబు.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే.. చివరకు సీసీటీవీ చెక్ చేయగా..
కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్యన ఉన్న విభేదాలు చిన్నారులకు ప్రాణ సంకటంగా మారింది. భార్యాభర్తల గొడవలతో అభం శుభం తెలియని చిన్నారులు బలి అవుతున్నారు. ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య గొడవలతో చిన్నారులను కొట్టడం, హత్య చేయడం లాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.. భర్తపై కోపంతో భార్య.. తన చిన్నారిని ఏం చేసిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..
- M Revan Reddy
- Updated on: Dec 5, 2025
- 12:02 pm
Sarpanch Election: వేలంలో రూ.73లక్షలకు సర్పంచ్ పదవి దక్కించుకున్న మహిళ.. కట్చేస్తే.. ఊహించని ట్విస్ట్
రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. అక్కడ జరిగే కొన్ని అనుకోని పరిణామాలు అభ్యర్థులకు అనందాన్ని తెచ్చిపెడితే.. మరికొందరికి నిరాషను మిగుల్చుతాయి. ఇక్కడ కూడా ఓ అభ్యర్థికి అలాంటి అనుభవమే ఎదురైంది.. వేలం పాటలో రూ.73లక్షలకు సర్పంచ్ పదవిని దక్కించుకున్న ఓ అభ్యర్థికి ఊహించని పరిణామనం ఎదురైంది. ఇంతకు ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి.
- M Revan Reddy
- Updated on: Dec 4, 2025
- 5:42 pm
Telangana: ఆలోచన అదిరిపోలే.! ఈ చిన్న ట్రిక్తో వీధి కుక్కలు ఇక లగెత్తాల్సిందే
సాధారణంగా గ్రామాలు, పల్లెల్లో వాహనదారులకు అవసరమైన పెట్రోల్, డీజిల్ దొరికే దుకాణాల ఎదుట ఆయిల్ నింపిన బాటిళ్లను సింబల్ గా కడుతుంటారు. ఇవి పల్లెల్లో కనిపించే పెట్రోల్ బాటిళ్ల అనుకుంటే పొరపాటే. ఒక ఇంటి ముందు సున్నం, పసుపు కలిపిన ఎరుపు రంగును చూసి..
- M Revan Reddy
- Updated on: Dec 4, 2025
- 11:56 am
కుటుంబంలో చిచ్చు పెట్టిన పంచాయతీ ఎన్నికలు.. ఒత్తిడి తట్టుకోలేక తల్లి ఏం చేసిందో తెలుసా?
కుటుంబాల్లో ఆర్థిక సంబంధాల కంటే రాజకీయ సంబంధాలు.. బంధుత్వాలను విచ్చినం చేస్తున్నాయి. రాజకీయాలు అనేక కుటుంబాల్లో చిచ్చు పెట్టాయి. రాజకీయాలు, ఎన్నికలు వివాదాలుగా మారి ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. తాజాగా గ్రామపంచాయతీ ఎన్నికలు ఓ కుటుంబంలో తల్లి కూతుళ్ళ మధ్య చిచ్చు పెట్టింది. దీంతో తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఏం స్టోరీ చదవాల్సిందే..!
- M Revan Reddy
- Updated on: Dec 4, 2025
- 10:53 am
పంచాయతీ పోరులో అభ్యర్థుల పాట్లు.. బాండ్ పేపర్ తో వినూత్న ప్రచారం..
సూర్యాపేట జిల్లా పంచాయతీ ఎన్నికల్లో గుగులోతు జైపాల్ నాయక్ వినూత్న ప్రచారానికి తెరలేపారు. అక్రమంగా ఒక్క రూపాయి సంపాదించినా తన ఆస్తిని గ్రామ పంచాయతీకి అప్పగిస్తానని బాండ్ పేపర్ పై రాసిచ్చారు. ఇది సాధారణ ప్రజల్లో చర్చకు దారితీస్తోంది, కొందరు నమ్ముతుంటే, మరికొందరు ప్రచార స్టంట్ గా భావిస్తున్నారు. నిజాయితీ గల నాయకత్వం కోసం ఈ బాండ్ పేపర్ ప్రచారం ఆదర్శం కాగలదని అభ్యర్థి ఆశాభావం వ్యక్తం చేశారు.
- M Revan Reddy
- Updated on: Dec 3, 2025
- 9:56 pm
ఆహారం లేక అలమటిస్తున్న వానరాలు.. అక్కున చేర్చుకుని ఆకలి తీరుస్తున్న జంతుప్రేమికుడు
గ్రామాల్లో కోతుల బెడదతో జనం ఇబ్బందులు పడుతున్నారు. గుంపులు గుంపులుగా సంచరిస్తూ ప్రజలను బెదిరిస్తూ గాయపరుస్తూ హడలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ఆహారం కోసం దేవాలయాల వద్ద హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఓ జంతు ప్రేమికుడు మాత్రం ఈ వానరులను దైవంగా భావించి.. వాటి ఆకలి తీర్చేందుకు ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇంతకు ఆ జంతు ప్రేమికుడు ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
- M Revan Reddy
- Updated on: Dec 2, 2025
- 8:54 am
Telangana: ఆ మార్కెట్లో రోజూ ఉచితంగా టిఫిన్.. రూ. 5కే భోజనం.. ఎక్కడంటే..?
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు నానా కష్టాలు పడుతుంటారు. పంట అమ్ముడు పోతుందో లేదోనన్న ఆందోళనతో మార్కెట్కు వచ్చిన రైతన్నకు అర్థాకలితో ఉంటున్నాడు. అన్నదాతల అర్ధాకలిని తీర్చేందుకు మార్కెట్ కమిటీ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఆ మార్కెట్ ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
- M Revan Reddy
- Updated on: Dec 1, 2025
- 8:47 pm
ఫ్రీ వైఫై.. గొడవలకు ఊర్లోనే పరిష్కారాలు.. 12 ఆణిముత్యాలతో బంపర్ ఆఫర్..
తెలంగాణ రాష్ట్రంలో లోకల్ పోరు ప్రారంభమైంది. స్థానిక సంస్థలతోఎన్నికలతో పల్లెల్లో రాజకీయం వేడెక్కింది. సర్పంచ్గా ఎలాగైనా గెలిచేందుకు గ్రామస్తులకు తాయిలాలు, వినూత్న రీతిలో అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. సర్పంచ్గా తనను గెలిపిస్తే 12 ఆణిముత్యాల బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఆ ఆణిముత్యాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..
- M Revan Reddy
- Updated on: Dec 1, 2025
- 1:22 pm
Panchayat Elections: స్థానిక సంస్థల ఎన్నికల్లోకి నోటా ఎంట్రీ.. అభ్యర్థుల గుండెల్లో ఇక వణుకే!
రాష్ట్రంలో లోకల్ పోరు ప్రారంభమైంది. పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు సమరం సాగిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంతో పాటు ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తున్నారు. కానీ బ్యాలెట్ పేపర్ లోని ఓ సింబల్ అభ్యర్థులకు దడ పుట్టిస్తోంది. ఆ సింబల్ తో తమ రాతలు తలకిందులవుతాయేమోనని ఆందోళన చెందుతున్నారు అభ్యర్థులు. గెలుపోటములను ప్రభావితం చేసే ఆ సింబల్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
- M Revan Reddy
- Updated on: Dec 1, 2025
- 12:20 pm
Telangana: ప్రేమన్నాడు.. వల వేసి కోరిక తీర్చుకున్నాడు.. ఆపై వెలుగులోకి అసలు ట్విస్ట్
వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకున్నారు. బాబు కూడా జన్మించాడు. కొద్ది రోజులుగా భర్త ముఖం చాటేస్తున్నాడు. దీంతో తన నాలుగేళ్ల బాబుతో కలిసి భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన చేస్తోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
- M Revan Reddy
- Updated on: Dec 1, 2025
- 11:41 am
Telangana: ఖాకీ డ్రెస్ వదిలేసి ఖద్దర్ వైపు.. ఊరి రుణం తీర్చుకునేందుకు ఎస్సై సంచలన నిర్ణయం..
కోదాడ ఎస్సై పులి వెంకటేశ్వర్లు తన ఐదు నెలల పదవీ కాలాన్ని వదులుకుని స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. తన జన్మభూమి గుడిబండ గ్రామానికి సర్పంచ్గా సేవ చేయాలనే లక్ష్యంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు దగ్గరగా ఉంటూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని ప్రకటించారు.
- M Revan Reddy
- Updated on: Nov 30, 2025
- 8:45 pm
Telangana: ఏంట్రా ఇలా తయారయ్యారు.. ఆస్తి కోసం సొంత కుటుంబ సభ్యులను ఏం చేశారంటే..?
నేడు మానవ సంబంధాలన్నీ.. ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయి. ఆస్తి తగాదాల ముందు పేగు బంధాలు చిన్నబోతున్నాయి. రక్తసంబంధాన్ని మరిచి ఆస్తికోసం తోబుట్టువులనే అంతమొందిస్తున్నారు. పేగు బంధంతో జన్మించిన తోబుట్టువుల మధ్య ప్రేమానురాగాలు కనుమరుగవుతున్నాయి. భూ వివాదంలో ఓవైపు తల్లి, కుమారుడు.. మరో వైపు కుమార్తె, ఆమె పిల్లలు.. ఈ గొడడలో సోదరుడు.. సోదరి, ఆమె కుమార్తెలపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు.. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
- M Revan Reddy
- Updated on: Nov 24, 2025
- 2:47 pm