Medical Oxygen: ప్రాణ వాయువు కోసం పరితపిస్తున్న కరోనా బాధితులు.. ఆక్సిజన్ కోసం విశాఖ కేజీహెచ్ అధికారులు వినూత్న ప్రయోగం

ఉత్తరాంధ్ర ఆరోగ్య సంజీవిని విశాఖ లోని కింగ్ జార్జ్ హాస్పిటల్ ఆక్సిజన్ విజయంలో స్వయం సమృద్ది దిశగా అడుగులు వేస్తోంది. కోవిడ్ పేషంట్స్ కోసం ఆక్సిజన్ తయారీకి సిద్దమవుతోంది.

Medical Oxygen: ప్రాణ వాయువు కోసం పరితపిస్తున్న కరోనా బాధితులు.. ఆక్సిజన్ కోసం విశాఖ కేజీహెచ్ అధికారులు వినూత్న ప్రయోగం
KGH Hospital
Follow us

|

Updated on: Apr 23, 2021 | 7:02 AM

medical oxygen availability: ఉత్తరాంధ్ర ఆరోగ్య సంజీవిని విశాఖ లోని కింగ్ జార్జ్ హాస్పిటల్ ఆక్సిజన్ విజయంలో స్వయం సమృద్ది దిశగా అడుగులు వేస్తోంది. కోవిడ్ పేషంట్స్ కోసం ఆక్సిజన్ తయారీకి సిద్దమవుతోంది. విశాఖ కేజీహెచ్ లోని సిఎస్ఆర్ బ్లాక్ లోని కోవిడ్ వార్డులో చికిత్స పొందుతున్న బాధితుల కోసం నెలకు లక్ష లీటర్ల ఆక్సిజన్ వినియోగిస్తున్న నేపథ్యంలో సొంతంగా తయారీకి నడుం బిగిస్తోంది.

గత ఏడాది సెప్టెంబరులో ఆక్సిజన్ ట్యాంకర్ను విశాఖ కేజీహెచ్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. 20వేల లీటర్ల సామర్థ్యంతో ఇది సేవలందిస్తోంది. వార్డులోని 500 పడకలకు ఆక్సిజన్ సదుపాయం ఉంది. 300 పడకలకు వెంటిలేట ర్లను బిగించారు. హైనేసల్ మరో అయిదు ఇక్కడ ఉన్నాయి. కొవిడ్ బాధితులకు కిడ్నీల సమస్య ఎదురైతే ఇక్కడ చికిత్స అందిస్తారు. రోజుకు 3,500 లీటర్ల ఆక్సిజన్ వినియోగిస్తారు. కేంద్రీకృత ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాతే ఈ వార్డును వినియోగంలోకి తెచ్చారు.

అయితే, వినియోగంలోకి వచ్చిన తర్వాత కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఆక్సిజన్ వినియోగం కూడా అమాంతం పడిపోయింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో రోజుకు పదుల లీటర్లలోనే ఆక్సిజన్ వినియోగించారు. కొన్ని రోజులు అసలు విని. యోగమే లేదు. గత నెల నుంచి కావిడ్ కేసుల తాకిడి ప్రారంభమైంది. ప్రస్తుతం 430 మంది వరకు బాధితులు ఇక్కడ చికిత్స పొందుతున్నారు. దీంతో ఆక్సిజన్ వినియోగం అమాంతం పెరిగింది. సగటున రోజుకు 3,300 లీటర్ల నుంచి 3,500 లీటర్ల వరకు వినియోగం అవుతోంది. భవిష్యత్తులో మరింత పెరిగినా ఆశ్చర్యం పోవాల్సిన అవసరం లేదని ఆంధ్ర వైద్యకళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.వి.సుధాకర్ తెలిపారు. ఈ లెక్కన నెలకు లక్ష లీటర్ల వరకు వినియోగిస్తున్నట్లు చెప్పారు. ఆక్సిజన్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర వడం లేదని, నిర్వహణకు నిరంతరం సిబ్బంది. అందుబాటులో ఉన్నారన్నారు..

ఒకవేళ ట్యాంకరు ద్వారా ఆక్సిజన్ సరఫరాలో అవాంతరాలు ఎదురైతే ప్రత్యామ్నాయాలు సిద్ధం చేశామని డాక్టర్ సుధాకర్ తెలిపారు. 38 లీటర్ల సామర్థ్యం 267 సిలిండర్లను కావిడ్ వార్డు సెల్లార్లో అందుబాటులో ఉంచామన్నారు. కేంద్రీకృత విధానంలో ఇబ్బందులు వస్తే వీటి ద్వారా మూడు రోజులపాటు పడకలకు ఆక్సిజన్ సరఫరా చేయవచ్చన్నారు. అంతేకాదు, ఈ నెలాఖరుకి గంటకి వెయ్యి లీటర్ల ఆక్షిజన్ తయారు అయ్యేలా ఫ్లాంటును రూపొందిస్తున్నట్లు చెప్పారు.

Read Also..  Corona Vaccine: ఏపీలో నిత్యం పదివేలు దాటుతున్న కరోనా కేసులు… ఈ నెల 26, 27 తేదీల్లో ఎమ్యెల్యేలు, ఎమ్మెల్సీలకు రెండో విడత టీకా

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు