కరోనా వైరస్‌పై ఆందోళన అక్కర్లేదు.. ఆ వార్తలన్నీ రూమర్సే..

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న చైనా మహమ్మారి కరోనా వైరస్.. మెల్లిగా పొరుగు దేశాలపై కూడా దాని ప్రభావాన్ని చూపుతోంది. ఈ క్రమంలో ఇండియాలోనూ కరోనా వైరస్ పాకిందంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. చైనాలో ఈ వైరస్‌ బారిన పడి మరణించిన వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా మృతుల సంఖ్య 106కు చేరింది. మరో 1300 కొత్త కేసులు నమోదైనట్లు చైనా ఆరోగ్యశాఖ ప్రకటించింది. నిన్న ఒక్కరోజే 24 మంది మృత్యువాతపడ్డారని తెలిపారు. ఇప్పటి వరకు వైరస్ సోకిన […]

కరోనా వైరస్‌పై ఆందోళన అక్కర్లేదు.. ఆ వార్తలన్నీ రూమర్సే..
Follow us

| Edited By:

Updated on: Jan 29, 2020 | 7:07 AM

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న చైనా మహమ్మారి కరోనా వైరస్.. మెల్లిగా పొరుగు దేశాలపై కూడా దాని ప్రభావాన్ని చూపుతోంది. ఈ క్రమంలో ఇండియాలోనూ కరోనా వైరస్ పాకిందంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. చైనాలో ఈ వైరస్‌ బారిన పడి మరణించిన వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా మృతుల సంఖ్య 106కు చేరింది. మరో 1300 కొత్త కేసులు నమోదైనట్లు చైనా ఆరోగ్యశాఖ ప్రకటించింది. నిన్న ఒక్కరోజే 24 మంది మృత్యువాతపడ్డారని తెలిపారు. ఇప్పటి వరకు వైరస్ సోకిన వారి సంఖ్య అధికారికంగా 4,000 దాటిపోయిందన్నారు.

అయితే మన దేశంలో కూడా వ్యాపించిందన్న వార్తలన్నీ రూమర్సేనట. తాజాగా హైదరాబాద్ నగరంలో కూడా పదుల సంఖ్యలో కరోనా వైరస్ కేసులు నమోదైనట్లు రూమర్స్ రావడంతో.. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒక్కసారిగా వణికిపోయారు. దీంతో తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. నగరంలో కరోనా వైరస్ వ్యాపించిందంటూ వస్తున్న వదంతులను నమ్మొద్దని.. ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్‌కు సంబంధించిన అన్ని విషయాలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని.. దీనిపై బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ప్రస్తుతం కేంద్ర వైద్యుల బృందం హైదరాబాద్‌లోని ప్రభుత్వాసుపత్రులను సందర్శిస్తోందని.. బుధవారం సమీక్ష అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో కానీ.. దేశంలో కానీ కరోనా వైరస్‌కు సంబంధించిన కేసులు నమోదు కాలేదని స్పష్టం చేశారు. కాగా, ఫీవర్ ఆసుపత్రిని కేంద్ర నుంచి వచ్చిన 35 మంది వైద్యుల బృందం మంగళవారం సందర్శించింది.

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు