Jalli Kattu: చిత్తూరులో రక్తసిక్తమైన జల్లికట్టు.. సందట్లో సడేమియాలో పగలు తీర్చుకున్న పలువురు..!

Jalli Kattu: చిత్తూరు జిల్లాలో నిర్వహించిన జల్లికట్టు రక్తసిక్తమైంది. చంద్రగిరి మండలం శానంబట్లలో ఇవాళ జరిగిన జల్లికట్టులో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న

Jalli Kattu: చిత్తూరులో రక్తసిక్తమైన జల్లికట్టు.. సందట్లో సడేమియాలో పగలు తీర్చుకున్న పలువురు..!
Follow us

|

Updated on: Jan 02, 2022 | 8:36 PM

Jalli Kattu: చిత్తూరు జిల్లాలో నిర్వహించిన జల్లికట్టు రక్తసిక్తమైంది. చంద్రగిరి మండలం శానంబట్లలో ఇవాళ జరిగిన జల్లికట్టులో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకెళితే.. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శానంబట్ల గ్రామంలో జల్లి కట్టు నిర్వహించారు. యువకుల కేరింతలు, వేలాది మంది జనం మధ్య జల్లి కట్టు జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా.. కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి కూడా జల్లికట్టును చూసేందుకు జనం పెద్ద ఎత్తున వచ్చారు. పరిగెత్తే పశువులను లొంగదీసుకునేందుకు యువకులు ప్రయత్నించారు. అయితే, ఈ ప్రయత్నంలో పలువురు యువకులు తీవ్ర గాయాలకు గురయ్యారు. పశువులు కుమ్మేయడంతో కింద పడిపోయి10 మందికి పైగా తలలు పగిలిపోవడం, ఎద్దుల కొమ్మలు కుచ్చుకుని ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడంతో ఆసుపత్రిలో చేరారు. మరికొంతమంది కింద పడిపోవడంతో వారిని తొక్కుకుంటూ పశువులు వెళ్లాయి. ఇదిలాఉంటే.. పశువులను లొంగదీసుకునే ప్రయత్నంలో పోటీ పడ్డ యువకుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. కర్రలతో ఒకరిపై ఒకరు దాడికి కూడా పాల్పడ్డారు. జల్లికట్టు జరిగే ప్రాంతంలో పోలీసులు ఉన్నా ప్రేక్షక పాత్ర పోషించడంతో యువకులు రెచ్చిపోయారు. యువకులు తమ మధ్య ఉన్న పాత కక్షలు తీర్చుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘర్షణలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఆంక్షలు ఉన్నా యదేచ్చగా జల్లికట్టు నిర్వహించడం, పక్కనే పోలీసులు ఉన్నా పట్టించుకోకపోవడం తీవ్ర చర్చకు దారి తీసింది.

Also read:

Telangana Omicron: తెలంగాణలో విజృంభిస్తున్న ఒమిక్రాన్‌.. పెరుగుతున్న కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..

Omicron: హోమ్‌ టెస్ట్‌ ద్వారా ఒమిక్రాన్‌ని గుర్తించవచ్చా..! నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

Tea: చాయ్‌లో పాలు ఎందుకు కలుపుతారో తెలుసా.. దీని వెనుక ఓ పెద్ద సైన్స్ ఉంది.. అదేంటో తెలుసా..

మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు