AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake: గుంటూరు జిల్లాలో భూకంపం.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు

Earthquake in Guntur District: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో భూకంపం సంభవించింది. రాత్రి పది గంటల ప్రాంతంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది.

Earthquake: గుంటూరు జిల్లాలో భూకంపం.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
Earthquake
Shaik Madar Saheb
|

Updated on: Mar 31, 2022 | 11:36 PM

Share

Earthquake in Guntur District: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో భూకంపం సంభవించింది. రాత్రి పది గంటల ప్రాంతంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. జిల్లాలోని శ్యావల్యపురం, నూజెండ్ల మండలాల్లో భూప్రకంపనలు సంభవించాయి. శావల్యాపురం మండలం బొందిలిపాలెం, మతుకుమల్లి.. నూజెండ్ల మండలం ములకలూరులో భూమి కంపించింది. 2 నుంచి 3 సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. దీంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగుల తీశారు. నిద్ర పోయే సమయంలో భూమి కంపించడంతో ఈ ప్రాంత వాసుల్లో ఆందోళన నెలకొంది.

ఇదిలాఉంటే.. గతంలో ఏపీలోని గుంటూరు జిల్లాతోపాటు పలు చోట్ల భూప్రకంపనలు సంభవించాయి. తాజాగా భూమి కంపించడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది.

Also Read:

Andhra Pradesh: పశువులకూ సరోగసీ.. మన ఏపీలోనే.. మేలుజాతి ఆంబోతుల వీర్యాన్ని సేకరించి..

Nallamala Forest: నల్లమలలో మరో చిరుత మృతి.. పర్యావరణ ప్రేమికుల్లో ఆందోళన..

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం