నిజంగా ధనలక్ష్మే… రూ.3 కోట్లతో కన్యకాపరమేశ్వరికి అలంకారం!

| Edited By:

Oct 06, 2019 | 5:37 AM

గుంటూరు నగరంలోని ఆర్‌ అగ్రహారంలోని శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సావాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా గురువారం అమ్మవారు ధనలక్ష్మీ అవతారంలో అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయంలోని అమ్మవారి మూల విరాట్‌, ఉత్సవ విగ్రహాలను రూ.3కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. ధనలక్ష్మీ అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకొనేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వాసవి కన్యకాపరమేశ్వరి అలయాన్ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకున్నారు.  

నిజంగా ధనలక్ష్మే... రూ.3 కోట్లతో కన్యకాపరమేశ్వరికి అలంకారం!
Follow us on

గుంటూరు నగరంలోని ఆర్‌ అగ్రహారంలోని శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సావాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా గురువారం అమ్మవారు ధనలక్ష్మీ అవతారంలో అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయంలోని అమ్మవారి మూల విరాట్‌, ఉత్సవ విగ్రహాలను రూ.3కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. ధనలక్ష్మీ అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకొనేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వాసవి కన్యకాపరమేశ్వరి అలయాన్ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకున్నారు.