Ambati Rambabu: అంబటి రాంబాబుకు ఈ నెల 22 వరకు రిమాండ్
అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఆయన్ను రాజమండ్రి జైలుకు తరలించారు. నవంబర్ 12న జరిగిన ఘటనకు సంబంధించి ఈ కేసు నమోదైంది. సీఎంను దూషించిన కేసులో కస్టడీ, బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరగనుంది.
గుంటూరు కోర్టు అంబటి రాంబాబుకు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఈ రిమాండ్ ఆదేశాలు జారీ అయ్యాయి. పీటీ వారెంటుపై రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరులోని ఎక్సైజ్ కోర్టుకు తీసుకొచ్చిన అంబటిని, వాదనలు విన్న అనంతరం తిరిగి రాజమండ్రి జైలుకు తరలించారు. నవంబర్ 12న వైద్య కళాశాలల విధానాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ర్యాలీలో పోలీసులతో దురుసుగా మాట్లాడటం, బ్యారికేడ్లను తోసుకుంటూ వెళ్లిన ఘటనలో ఆయనపై ఈ కేసు నమోదైంది. బీఎన్ఎస్ 132, 351-3, 126-2, 189-2 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Lok Sabha: గందరగోళం మధ్య లోక్సభ రేపటికి వాయిదా
విలేపార్లే ఈస్ట్ ప్రాంతంలో అగ్నిప్రమాదం
ఆన్ లైన్ గేమింగ్ స్కామ్ పై CGST అధికారుల విచారణ
Gold Price Today: ఫ్లాష్ మాన్ లా పైపైకి పెరుగుతున్న బంగారం,వెండి ధరలు
కోట్లు ఇచ్చినా రాని ఆనందం.. రైతన్నను మురిపించిన నేల తల్లి
ఆ ఒక్క మాటతో.. ఆ మేనేజర్ లేచి వెళ్లిపోయాడు !
కొమ్ముతో జీపును ఎత్తిపడేసింది! భయంతో కేకలు వేసిన టూరిస్ట్లు..
10 నిమిషాల డెలివరీ కంటే ప్రశాంతతే ముఖ్యం!
కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు
వామ్మో... ఆ ఊరి నిండా పాములే!
భీమేశ్వరాలయ సమీపంలో అరుదైన శ్వేతనాగు.. ప్రత్యక్షం

