AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నైజాం డిస్ట్రిబ్యూషన్ వార్.. రేసులో ఆ నలుగురు

నైజాం డిస్ట్రిబ్యూషన్ వార్.. రేసులో ఆ నలుగురు

Phani CH
|

Updated on: Feb 09, 2026 | 7:17 PM

Share

తెలుగు సినిమా బిజినెస్‌లో కీలకమైన నైజాం డిస్ట్రిబ్యూషన్‌లో తీవ్ర పోటీ నెలకొంది. ఒకప్పుడు దిల్ రాజు ఏకఛత్రాధిపత్యం వహించగా, ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్, అన్నపూర్ణ స్టూడియోస్, ధీరజ్ మొగిలినేని ఎంట్రీతో చతుర్ముఖ పోరుగా మారింది. థియేటర్లను ఎక్కువగా కలిగి ఉన్నవారికే నైజాం డిస్ట్రిబ్యూషన్ కింగ్‌గా గుర్తింపు దక్కుతుంది.

తెలుగు సినిమా పరిశ్రమలో నైజాం డిస్ట్రిబ్యూషన్ రంగం ప్రస్తుతం తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. ఒకప్పుడు దిల్ రాజు ఏకైక రాజుగా వెలుగొందిన ఈ మార్కెట్‌లో, ఇప్పుడు అనేక కొత్త పోటీదారులు ప్రవేశించారు. దిల్ రాజు ఆధిపత్యానికి పోటీగా మొదట మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెట్టింది. మూడేళ్ల కిందట సంక్రాంతి సినిమాల సమయంలో జరిగిన ఒక వివాదం తర్వాత మైత్రి సంస్థ సొంతంగా డిస్ట్రిబ్యూషన్ ప్రారంభించింది, దీంతో దిల్ రాజు వర్సెస్ మైత్రి పోరు మొదలైంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sukumar: రంగస్థలంను టార్గెట్ చేస్తున్న లెక్కల మాస్టారు.. ఫ్యాన్స్‌కు పండగే

Trivikram Srinivas: పాపం గురూజీ.. ఆ ఇద్దరి మధ్యా నలిగిపోతున్నాడుగా

Ramayana: ఊహకందని రామాయణ.. ఆ క్యాస్టింగ్ చూస్తుంటేనే కళ్లు బైర్లు కమ్మేస్తున్నాయ్

తెలుగు ముగింట్లో మాయ చేస్తున్న మలయాళీ ముద్దుగుమ్మలు

రాజమౌళి.. నీ చర్యలు ఊహాతీతం స్వామి.. ఇది కేవలం నీ ఒక్కడికే సాధ్యం