AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Jagan: జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. వారికి అన్ని సెలవులు వర్తింపు..

వార్డు సచివాలయాల్లో పని చేస్తోన్న ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. వారిని అన్ని రకాల సెలవులు వర్తిస్తాయని పేర్కొంది.

YS Jagan: జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. వారికి అన్ని సెలవులు వర్తింపు..
Ordinance for AP village ward secretariats
Ravi Kiran
|

Updated on: Dec 17, 2022 | 1:47 PM

Share

వార్డు సచివాలయాల్లో పని చేస్తోన్న ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. వారిని అన్ని రకాల సెలవులు వర్తిస్తాయని పేర్కొంది. ఈ మేరకు పురపాలిక శాఖ కమిషనర్ ప్రవీణ్ కుమార్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. సెలవులపై తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమీషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. సచివాలయ ఉద్యోగులను 5 నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసినా.. ఇప్పటిదాకా వారికి సెలవుల విషయంలో ప్రొహిబిషన్ విధానమే అమలవుతోంది. దీంతో ఆయా ఉద్యోగులు సాధారణ, ఐచ్చిక సెలవులే వినియోగించుకుంటున్నారు. అయితే ఈ విషయాన్ని ఉద్యోగ సంఘాలు.. పురపాలిక శాఖ దృష్టికి తీసుకెళ్లగా.. రెగ్యులర్ ఉద్యోగులకు వర్తించే అన్ని రకాల సెలవులు వార్డు పారిశుద్ధ్య, పర్యావరణ కార్యదర్శులతో పాటు సచివాలయ ఉద్యోగులందరికీ వర్తింపజేయాలని నిర్ణయం తీసుకున్నారు.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం