Covid-19: జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. దేవాలయాల్లో దర్శనాలను 50 శాతం తగ్గిస్తూ ఆదేశాలు

AP Government: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి భారీగా పెరుగుతోంది. సాధారణ ప్రజల నుంచి నాయకుల వరకూ అందరూ కరోనా బారిన

Covid-19: జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. దేవాలయాల్లో దర్శనాలను 50 శాతం తగ్గిస్తూ ఆదేశాలు
Indrakeeladri
Follow us

|

Updated on: Jan 19, 2022 | 1:22 PM

AP Government: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి భారీగా పెరుగుతోంది. సాధారణ ప్రజల నుంచి నాయకుల వరకూ అందరూ కరోనా బారిన పడుతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న కేసులతో ఏపీలోని జగన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏపీలో కరోనా ఉదృతి నేపథ్యంలో నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని దేవాలయాలల్లో దర్శనాలను 50 శాతం తగ్గిస్తూ జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతరాలయ దర్శనాలు, అన్నదానాలు, ఉచిత ప్రసాదాల వితరణను నిలిపివేయాలంటూ ఆలయ అధికారులకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాలిచ్చింది. దీంతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై నిత్య అన్నదానం, ఉచిత ప్రసాదంతో పాటు అంతరాలయ దర్శనాలు నిలిపివేశారు.

ఈ మేరకు ఈవో భ్రమరాంభ మాట్లాడుతూ.. ప్రస్తుతం 50 శాతం ప్రత్యక్ష దర్శనాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. ఆన్లైన్లో పరోక్ష దర్శనాలు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. పెరుగుతున్న కేసుల దృష్ట్యా క్యూలైన్లలో శానిటేషన్ భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. గుడికి వచ్చే భక్తుల కోసం ఆన్లైన్ టికెట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులు కచ్చితంగా నిబంధనలు పాటించాలని సూచించారు. ఆలయ పరిసరాల్లో మార్గదర్శకాలు పాటించని సిబ్బందికి ఫైన్స్ తప్పవని హెచ్చరించారు. మాస్కులు లేకుండా గుడికి వచ్చే భక్తులకు కూడా ఫైన్స్ వేసేలా చర్యలు చేపడుతున్నట్లు భ్రమరాంభ తెలిపారు.

Also Read:

Tirupati: వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా ఘనంగా శ్రీవారి ప్రణయ కలహోత్సవం..

Chanakya Niti: ఈ మూడు విషయాలను పరిగణనలోకి తీసుకుంటే ఎంతటి శత్రువైనా మోకరిళ్లాల్సిందే..

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..