AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గుర్ని ఆపిన పోలీసులు.. అనుమానమొచ్చి చెక్ చేయగా

ఆలూరు జిల్లా పెదబయలు ఏజెన్సీ ప్రాంతంలో పోలీసుల తనిఖీల్లో ముగ్గురు నడిచే వ్యక్తులపై నిఘా పెంచగా, వారి బ్యాగుల్లో 28.710 కిలోల లిక్విడ్ గంజాయి సీజ్ అయింది. ఈ గంజాయి మార్కెట్ విలువ సుమారు రూ.14.35 లక్షలు అని అంచనా. నిందితులపై NDPS చట్టం కింద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Andhra: నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గుర్ని ఆపిన పోలీసులు.. అనుమానమొచ్చి చెక్ చేయగా
Liquid Ganja Seizure
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Oct 10, 2025 | 9:51 PM

Share

అది ఏజెన్సీ ప్రాంతం.. ఆంధ్ర ఒడిస్సా సరిహద్దుకు కాస్త దూరం.. వాస్తవానికి వాహనాలపై వెళ్లే వారిపై నిఘా ఉంటుంది.. ఎందుకంటే సరిహద్దుల్లో దాటడం.. వివిధ వస్తువులను చాటుగా తెచ్చి గుట్టుగా అమ్మేసే ఘటనలు, మద్యం స్మగ్లింగ్ కార్యకలాపాలు కోకొల్లలుగా జరిగాయి. అందుకే అనుమానం వచ్చిన చోట్ల తనిఖీలు చేస్తుంటారు పోలీసులు. సాధారణంగా నడుచుకుని వెళితే.. వారిపై అంత నిఘా ఉండదు. కానీ.. ఆ పోలీసులకు ఏదో అనుమానం కలిగింది. అనుమానాస్పదంగా ముగ్గురు వెళ్తుంటే.. వారిపై ఫోకస్ పెట్టారు. ఆపి ప్రశ్నిస్తే మాట తడబడుతుంది.. వదిలేయాలని అనుకున్నా ఎక్కడో చిన్న డౌట్..! ఇక తనిఖీలు ప్రారంభించారు. పోలీసుల అనుమానమే నిజమైంది. బ్యాగు ఓపెన్ చేస్తే.. వామ్మో.. అందులో ఉంది అసలు విషయం.

వివరాల్లోకి వెళితే.. అల్లూరు జిల్లా పెదబయలు ఏజెన్సీ… ఎస్సై రమణ తన సిబ్బందితో ఆన్ డ్యూటీలో ఉన్నారు. సీతగుంటలోని ఒడిశా బ్రిడ్జి అది. అక్కడ ముమ్మరంగా వాహనాల తనిఖీలు మొదలుపెట్టారు. వాహనాలపై నిఘా పెంచారు. అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. ఇంతలో ఓ ముగ్గురు నడుచుకుంటూ వస్తున్నారు. కూలీల్లా కనిపిస్తున్నారు. వారిపై పోలీసుల నిఘా పడింది. వదిలేద్దామనుకొని.. కానీ ఎక్కడో చిన్న డౌట్ వచ్చి ఆపారు. ప్రశ్నించారు. చింతగరువు, రాయమామిడి జంక్షన్ గోమంగి లక్ష్మీపేట కొత్తపుట్టు, పెద్దబయలు మీదుగా పాడవ, ఒడిశా కోరాపుట్ జిల్లా వైపుగా వెళ్తున్నట్టు గుర్తించారు. అంత దూరం.. వాహనాల్లో వెళ్లాల్సింది పోయి నడుచుకొని ఎందుకు వెళ్తున్నారా అన్నది డౌట్..! ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలు. ఇక.. తనిఖీలు చేయాలని నిర్ణయించుకున్నారు. వారితోపాటు ఉన్న సంచులపై పోలీసుల నిఘా వెళ్ళింది. రెండు బ్యాగులను ఓపెన్ చేయించారు. అంతే.. పోలీసులు షాక్. ఆ బ్యాగుల్లో నల్లని పదార్థం గుర్తించి బయటకు తీశారు. అదేంటో తెలుసా..? లిక్విడ్ గంజాయి. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 28.710 కిలోల లిక్విడ్ గంజాయిని గుర్తించి సీజ్ చేశారు. పట్టుబడిన లిక్విడ్ గంజాయి విలువ ఎంతో తెలుసా..? 14.35 లక్షలు ఉంటుందని అంచనా. నిందితులపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి జైలుకు పంపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
కుప్పకూలిన "సునామీ స్వింగ్", ఒకరు మృతి, 13మందికి సీరియస్!
కుప్పకూలిన
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..
రోజూ ఓ గ్లాస్‌ రెడ్‌ వైన్‌ తాగితే గుండె ఆరోగ్యానికి మంచిదా?
రోజూ ఓ గ్లాస్‌ రెడ్‌ వైన్‌ తాగితే గుండె ఆరోగ్యానికి మంచిదా?