AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎట్టకేలకు శ్రీలంకలో ముగిసిన ఎమర్జెన్సీ

నాలుగు నెలల తర్వాత శ్రీలంకలో విధించిన ఎమర్జెన్సీ ముగిసింది. ఈస్టర్ పండగ సందర్భంగా శ్రీలంకలోని చర్చ్‌లలో బాంబు పేలుళ్ల ఘటన జరిగిన అనంతరం.. దేశంలో ఎమర్జెన్సీ విధించారు. కొలోంబో నగరంలోని మూడు చర్చ్‌లు, మూడు హోటళ్లలో ఈస్టర్ పండగ సందర్భంగా బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 250 మంది పౌరులు మరణించిన నేపథ్యంలో శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఏప్రిల్ 22వతేదీ నుంచి దేశంలో అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో దేశ వ్యాప్తంగా టెన్షన్ […]

ఎట్టకేలకు శ్రీలంకలో ముగిసిన ఎమర్జెన్సీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 24, 2019 | 10:22 AM

Share

నాలుగు నెలల తర్వాత శ్రీలంకలో విధించిన ఎమర్జెన్సీ ముగిసింది. ఈస్టర్ పండగ సందర్భంగా శ్రీలంకలోని చర్చ్‌లలో బాంబు పేలుళ్ల ఘటన జరిగిన అనంతరం.. దేశంలో ఎమర్జెన్సీ విధించారు. కొలోంబో నగరంలోని మూడు చర్చ్‌లు, మూడు హోటళ్లలో ఈస్టర్ పండగ సందర్భంగా బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 250 మంది పౌరులు మరణించిన నేపథ్యంలో శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఏప్రిల్ 22వతేదీ నుంచి దేశంలో అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో దేశ వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. నాలుగు నెలల పాటు సాగిన ఎమర్జెన్సీ పాలన ముగిసిందని ఆ దేశాధినేత మైత్రిపాల సిరిసేన తెలిపారు. ఈ నెల 22 వ తేదీతో ఎమర్జెన్సీ పాలన ముగిసినట్లు ఆ దేశ అధికారిక ప్రభుత్వ న్యూస్ పోర్టల్‌లో ట్వీట్ చేశారు.

విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!