ఆఫ్గనిస్తాన్ లో ఇండియా నిర్మిస్తున్న కట్టడాలను టార్గెట్ చేయాలని తాలిబన్లకు పాక్ ఐఎస్ఐ ఆదేశాలు..

ఆఫ్గనిస్తాన్ లోని పలు ప్రాంతాలను తాలిబన్లు ఆక్రమిస్తుండగా .. పాకిస్తాన్ ఐఎస్ఐ వారికి కొత్త ఆదేశాలు జారీ చేసింది. గత కొన్నేళ్లుగా ఆఫ్ఘన్ లో ఇండియా నిర్మించిన కట్టడాలను, భవనాలను టార్గెట్ చేయాలని ఇదే మీ లక్ష్యం కావాలని కోరింది.

ఆఫ్గనిస్తాన్ లో ఇండియా నిర్మిస్తున్న కట్టడాలను టార్గెట్ చేయాలని తాలిబన్లకు పాక్ ఐఎస్ఐ ఆదేశాలు..
Pakistan Isi Instructions To Talibans
Follow us

| Edited By: Phani CH

Updated on: Jul 18, 2021 | 5:14 PM

ఆఫ్గనిస్తాన్ లోని పలు ప్రాంతాలను తాలిబన్లు ఆక్రమిస్తుండగా .. పాకిస్తాన్ ఐఎస్ఐ వారికి కొత్త ఆదేశాలు జారీ చేసింది. గత కొన్నేళ్లుగా ఆఫ్ఘన్ లో ఇండియా నిర్మించిన కట్టడాలను, భవనాలను టార్గెట్ చేయాలని ఇదే మీ లక్ష్యం కావాలని కోరింది. ఈ రెండు దశాబ్దాల్లో ఆఫ్ఘన్ అభివృద్ధికి భారత ప్రభుత్వం ఆ దేశానికి చాలా సాయపడింది. సుమారు 3 బిలియన్ డాలర్లకు పైగా ఇన్వెస్ట్ చేసింది. ఆ దేశంలోని డెలారమ్-జరాంజ్ సల్మా డ్యాం మధ్య 218 కి.మీ. పొడవునా రోడ్డు నిర్మాణానికి సహాయపడింది. ఆఫ్ఘన్ పార్లమెంటు భవన నిర్మాణానికి చేయూతనిచ్చింది . 2015 లో ఈ భవనాన్ని ప్రారంభించారు. ఇక ఆఫ్ఘన్ లో విద్యా రంగానికి సైతం నేనున్నానంటూ ముందుకొచ్చింది. ఇండియాలో ఆఫ్ఘన్ విద్యార్థులకు స్కాలర్ షిప్ లు లభిస్తున్నాయి. ఇదంతా చూసి పాకిస్థాన్ లోలోన మండిపడుతోంది. సమయం కోసం వేచి చూస్తూ..ఇప్పుడు ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబన్లకు సపోర్ట్ ప్రకటించడం ద్వారా ఇండియాపై తమ కసి తీర్చుకోవాలని భావిస్తోంది.

ఇప్పటికే 10 వేలమందికిపైగా పాకిస్థాన్ సైనికులు ఆఫ్ఘన్ లోని వార్ జోన్ లోకి ప్రవేశించారట.. ఆఫ్ఘన్ లో భారతీయ చిహ్నాలు ఏవి ఉన్నా వాటిని నిర్మూలించాలని తాలిబన్లకు పాక్ ఐఎస్ఐ సూచించినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కాబూల్ లోని భారతీయ వర్కర్ల ను ఖాళీ చేయించే ప్రయత్నాలను భారత ప్రభుత్వం ముమ్మరం చేసింది. కాబూల్ నగరానికి మంచినీటిని సరఫరా చేసేందుకు ఉద్దేశించిన షాటూట్ డ్యాం నిర్మాణంలో పని చేస్తున్న వందలాది భారతీయ కార్మికులను వెనక్కి రప్పిస్తోంది. ఇప్పటికే కాబూల్ లోని భారత ఎంబసీలో పని చేస్తున్న అధికారులను కూడా అక్కడి నుంచి వెనక్కి రప్పించాలా అని యోచిస్తున్నట్టు సమాచారం.

మరిన్ని ఇక్కడ చూడండి: పార్లమెంట్ సమావేశాల ముందే తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య రగడ.. ఆ కొత్త మంత్రి విదేశీయుడా ?

Etela Rajender: ఈటెల రాజేందర్ సరికొత్త వ్యూహం!.. తెరపైకి బీజేపీ అభ్యర్థిగా జమునా రెడ్డి.. అసలు కారణమదేనా?..

ఫ్యాన్స్ గెట్ రెడీ..పుష్ప 2 నుంచి మరో పవర్ ఫుల్ టీజర్..ఎప్పుడంటే?
ఫ్యాన్స్ గెట్ రెడీ..పుష్ప 2 నుంచి మరో పవర్ ఫుల్ టీజర్..ఎప్పుడంటే?
దూరమైంది నేనే..! నా సినిమాలు కాదు అంటున్న పవన్‌ కళ్యాణ్.!
దూరమైంది నేనే..! నా సినిమాలు కాదు అంటున్న పవన్‌ కళ్యాణ్.!
తాగే నీటిలో విషం కలిపి భార్య, ఇద్దరు పిల్లలను చంపిన భర్త..
తాగే నీటిలో విషం కలిపి భార్య, ఇద్దరు పిల్లలను చంపిన భర్త..
టాలీవుడ్ లక్కీ గర్ల్ సంయుక్త.. సమంత సలహా తీసుకున్నారా.?
టాలీవుడ్ లక్కీ గర్ల్ సంయుక్త.. సమంత సలహా తీసుకున్నారా.?
సీఎం జగన్‌పై దాడి కేసులో వెలుగులోకి సంచలనాలు.. పక్కా ప్లాన్‌తో..
సీఎం జగన్‌పై దాడి కేసులో వెలుగులోకి సంచలనాలు.. పక్కా ప్లాన్‌తో..
వాటర్ బాటిల్స్ అమ్మి.. హోటల్లో పనిచేసిన కుర్రాడు.. కట్ చేస్తే..
వాటర్ బాటిల్స్ అమ్మి.. హోటల్లో పనిచేసిన కుర్రాడు.. కట్ చేస్తే..
పవర్‌ఫుల్ ల్యాప్‌టాప్‌లు.. కేవలం 20 వేల లోపే.. అద్భుతమైన ఫీచర్స్‌
పవర్‌ఫుల్ ల్యాప్‌టాప్‌లు.. కేవలం 20 వేల లోపే.. అద్భుతమైన ఫీచర్స్‌
ఆహాలో కామెడీ ఎంటర్టైనర్.. "మై డియర్ దొంగ" ట్రైలర్ విడుదల..
ఆహాలో కామెడీ ఎంటర్టైనర్..
ఈ ముంబై ఇండియన్స్ ప్లేయర్లకు టీ20 ప్రపంచకప్‌లో స్థానం లేనట్లే!
ఈ ముంబై ఇండియన్స్ ప్లేయర్లకు టీ20 ప్రపంచకప్‌లో స్థానం లేనట్లే!
USAలో షాప్ లిఫ్టింగ్ చేసి అడ్డంగా బుక్కయిన తెలుగు విద్యార్థినులు
USAలో షాప్ లిఫ్టింగ్ చేసి అడ్డంగా బుక్కయిన తెలుగు విద్యార్థినులు