కరోనా తగ్గిందిగా విదేశాలకు చెక్కేద్దాం అంటున్న భారతీయులు.. వీడియో
కరోనా కేసులు భయపడాల్సినంతగా నమోదు కాకపోవడంతో.. ఇన్నాళ్లు ఇళ్లల్లో కూర్చుని విసిగిపోయిన ప్రజలు నెమ్మదిగా విదేశీ ప్రయాణాలకు రెడీ అవుతున్నారు.
కరోనా కేసులు భయపడాల్సినంతగా నమోదు కాకపోవడంతో.. ఇన్నాళ్లు ఇళ్లల్లో కూర్చుని విసిగిపోయిన ప్రజలు నెమ్మదిగా విదేశీ ప్రయాణాలకు రెడీ అవుతున్నారు. రవాణా ఆంక్షలు అంతగా లేని దేశాలను ఎంచుకుని, కాస్త సరదాగా గడిపి వద్దాం అనుకుంటూ బయలుదేరుతున్నారు. దేశీయ పర్యాటకుల్లో దాదాపు 85 శాతం మంది సమీప భవిష్యత్తులో ఏదో ఒక దేశానికి వెళ్లి రావాలనుకుంటున్నట్లు ‘మేక్మై ట్రిప్’ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 మధ్య సంస్థ సర్వే నిర్వహించింది . దీని ప్రకారం 30 నుంచి 35 ఏళ్ల వారు రెండు నెలల్లోనే తాము ప్రయాణాలు పెట్టుకున్నట్లు వివరిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: మిర్జాపూర్ డైరెక్టర్లతో వెంకీ, రానా.. వెబ్ సిరీస్కు పవర్ ఫుల్ టైటిల్.. వీడియో
Viral Video: ఒక్క రోజులో కోటీశ్వరులైన 500 మంది ఉద్యోగులు.. వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

