TV9 Global Summit Live: TV9 నెట్వర్క్ గ్లోబల్ సమ్మిట్.! వాట్స్ ఇండియా థింక్స్ టుడే.. లైవ్.
టీవీ9 ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న What India Thinks Today శిఖరాగ్ర సదస్సు రెండవ ఎడిషన్ ఢిల్లీలో ప్రారంభమైంది. మూడు రోజులు జరిగే ఈ సదస్సులో రేపు ప్రధాని నరేంద్ర మోదీ కీలకోపన్యాసం చేయనున్నారు. తొలి రోజు సమావేశానికి కేంద్ర సమాచార, ప్రసార, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ విశిష్ఠ అతిధిగా విచ్చేశారు. భౌగోళిక ఆర్థిక వ్యవహారాలలు, భౌగోళిక రాజకీయ వ్యవహారాలపై ఈ సదస్సులో లోతైన చర్చ జరగనుంది.
టీవీ9 ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న What India Thinks Today శిఖరాగ్ర సదస్సు రెండవ ఎడిషన్ ఢిల్లీలో ప్రారంభమైంది. మూడు రోజులు జరిగే ఈ సదస్సులో రేపు ప్రధాని నరేంద్ర మోదీ కీలకోపన్యాసం చేయనున్నారు. తొలి రోజు సమావేశానికి కేంద్ర సమాచార, ప్రసార, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ విశిష్ఠ అతిధిగా విచ్చేశారు. భౌగోళిక ఆర్థిక వ్యవహారాలలు, భౌగోళిక రాజకీయ వ్యవహారాలపై ఈ సదస్సులో లోతైన చర్చ జరగనుంది. తొలి రోజు సమావేశంలో వివిధ రంగాల్లో లబ్దిప్రతిష్ఠులైన వ్యక్తులను నవనక్షత్ర అవార్డుతో సత్కరిస్తోందని టీవీ నైన్.
Published on: Feb 25, 2024 04:25 PM
వైరల్ వీడియోలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
