పెళ్లి చేసుకుని ఒక్కటైన.. ఇద్దరు యువతులు !! ఈ జంట లవ్ స్టోరీ తెలుసుకోండి సరదాగా
ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్లో ఇద్దరు యువతులు వివాహం చేసుకున్నారు. రాణు, జ్యోతి అనే ఇద్దరు యువతులు ఇలా తాజాగా కన్నౌజ్లోని సదర్ కొత్వాలిలో వారి కుటుంబాల అనుమతితో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. అయితే, వారిలో ఒకరు సామాజిక అడ్డంకులను అధిగమించేందుకు లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారు.
దీనికోసం వారు సుమారు రూ. 7 లక్షలు ఖర్చు చేశారు. కన్నౌజ్లోని సదర్ కొత్వాలిలో ఇంద్ర గుప్తా అనే వ్యక్తి నగల దుకాణం నడుపుతున్నాడు. అతని కుమార్తె శివాంగి. అయితే, ఒకరోజు ఆ నగల దుకాణానికి జ్యోతి అనే యువతి వచ్చింది. ఆ సమయంలో వారిద్దరి మధ్య మాటలు కలిశాయి. ఆ తర్వాత ఇద్దరూ తరచూ మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో బ్యూటీ పార్లర్ తెరవడానికి జ్యోతి ఆమెను ఒక షాప్ అద్దెకు అడిగింది. దాంతో శివాంగి.. తమ దుకాణం ఉన్న భవనంలోనే ఓ గదిని ఆమెకు అద్దెకు ఇచ్చింది. ఆ తర్వాత వారి పరిచయం ప్రేమగా మారడం, చివరికి ఇద్దరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అయోధ్య బాలరాముడిదే 1st ప్లేస్.. 2వ స్థానంలో తాజ్ మహల్
వార్నీ !! ఒకే ఒక్క కారణంతో.. రూ.కోటి జీతాన్ని వదిలేసుకున్నాడు !!
చిరంజీవితో సినిమా చేయాలని తీవ్రంగా ప్రయత్నించా.. కానీ..
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్ క్యాన్సిల్ చేసిన బాస్.. యువతి రియాక్షన్ వైరల్
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
అద్భుతం.. పెన్సిల్ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్

