AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళ 21 వేల కి.మీ.ల బుల్లెట్ యాత్ర.. ఎందుకో తెలుసా ??

మహిళ 21 వేల కి.మీ.ల బుల్లెట్ యాత్ర.. ఎందుకో తెలుసా ??

Phani CH
|

Updated on: Feb 24, 2024 | 12:13 PM

Share

నరేంద్రమోదీ మళ్లీ ప్రధాన మంత్రి కావాలని .. తమిళ నాడు మదురై నుండి కురుక్షేత్రం వరకు బుల్లెట్ యాత్ర చేస్తున్నారు.. తమిళనాడు కు చెందిన రాజ్య లక్ష్మి అనే మహిళ.. యాత్ర లో భాగంగా బుధవారం ఖమ్మం చేరుకున్నారు రాజ్య లక్ష్మి...దాదాపు 15 రాష్ట్రాలు మీదుగా 21 వేల కిలోమీటర్లు బుల్లెట్ యాత్ర చేస్తూ ఢిల్లీకి చేరనున్నారు. మిషన్ మోడీ 2024 పేరుతో చేపట్టిన ఈ యాత్రలో యాత్రలో తమిళనాడు కర్ణాటక కు చెందిన యువకులు పాల్గొన్నారు.

నరేంద్రమోదీ మళ్లీ ప్రధాన మంత్రి కావాలని .. తమిళ నాడు మదురై నుండి కురుక్షేత్రం వరకు బుల్లెట్ యాత్ర చేస్తున్నారు.. తమిళనాడు కు చెందిన రాజ్య లక్ష్మి అనే మహిళ.. యాత్ర లో భాగంగా బుధవారం ఖమ్మం చేరుకున్నారు రాజ్య లక్ష్మి…దాదాపు 15 రాష్ట్రాలు మీదుగా 21 వేల కిలోమీటర్లు బుల్లెట్ యాత్ర చేస్తూ ఢిల్లీకి చేరనున్నారు. మిషన్ మోడీ 2024 పేరుతో చేపట్టిన ఈ యాత్రలో యాత్రలో తమిళనాడు కర్ణాటక కు చెందిన యువకులు పాల్గొన్నారు. దేశం అభివృద్ధి చెందాలన్నా, దేశం శాంతిసౌఖ్యాలతో ఉండాలన్నీ మోదీ మళ్లీ ప్రధాని కావాలని వారు ఆకాంక్షించారు. మోదీ ప్రధాని కావాలనే తమ ఏకైక లక్ష్యంఅని రాజ్యలక్ష్మి తెలిపారు. ఫిబ్రవరి 12న మధురై లో యాత్ర ప్రారంభించారు. 65 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించి..మూడోసారి మోడీ ప్రధాని కావాలని ఈ యాత్ర చేస్తున్నామని ఆమె తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హెలీక్యాప్టర్‌లో రామ్ చరణ్.. గూస్ బంప్స్‌ తెచ్చేలా ‘గేమ్‌ ఛేంజర్‌’ వీడియో..

అనిల్ రావిపూడి చేతుల్లో.. బాలయ్య కొడుకు ఫ్యూచర్ ??

Deepika Padukone: 500కోట్లకు పైగా సంపాదన.. స్టార్ హీరోలనే బెంబేలెత్తిస్తున్న దీపిక

ఉప్పు నిప్పు కలిసిన వేళ.. సౌండ్‌ అదిరిపోద్దిగా..

Shanmukh Jaswanth: షణ్ముక్‌ కోసం రంగంలోకి సెలబ్రిటీ లాయర్