వందే భారత్ రైలులో పాచిపోయిన ఆహారం.. వైరల్గా ప్రయాణికుడి ట్వీట్
అత్యాధునిక టెక్నాలజీతో వందే భారత్ ఎక్స్ప్రెస్ రూపొందించారు అన్న విషయం తెలిసిందే. మన దేశం లో ప్రముఖ నగరాలను అతి తక్కువ సమయంలో చేరాటానికి వందే భారత్ ఉపయోగపడుతుంది. అంటే కాకుండా మన దేశంలోనే అత్యంత ప్రీమియం ట్రైన్ గా రికార్డ్ కు ఎక్కింది. అయితే తరచూ వందే భారత్ ఎక్స్ప్రెస్
అత్యాధునిక టెక్నాలజీతో వందే భారత్ ఎక్స్ప్రెస్ రూపొందించారు అన్న విషయం తెలిసిందే. మన దేశం లో ప్రముఖ నగరాలను అతి తక్కువ సమయంలో చేరాటానికి వందే భారత్ ఉపయోగపడుతుంది. అంటే కాకుండా మన దేశంలోనే అత్యంత ప్రీమియం ట్రైన్ గా రికార్డ్ కు ఎక్కింది. అయితే తరచూ వందే భారత్ ఎక్స్ప్రెస్ గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో వస్తూనే ఉంటున్నాయి.రైలులో సరఫరా చేస్తున్న ఆహారం సరైన ప్రమాణాలతో లేదని ఇటీవల వార్తలు రావడం చూసాం. తాజాగా ఓ ప్రయాణికుడు పాచిపోయిన ఆహారం వడ్డించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నిల్వ ఉంచిన ఆహారం అందించారని ఓ ప్రయాణికుడు తన ట్రే ను సిబ్బందికి తిరిగిచ్చేసాడు. అంతేకాదు మిగతా ప్రయాణికులు లేచి నిల్చొని వాసన వస్తున్న ఆహారం ఎలా తినాలంటూ ఫుడ్ మేనేజర్ను నిలదీసారు. తక్షణమే తమ ముందే ఆహారం రుచి చూడాలంటూ మేనేజర్ను డిమాండ్ చేసారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇది జలపాతం కాదు, భూతల స్వర్గం !! వర్షాకాలంలో రెట్టింపు అందాలతో
పక్కనే బాంబులు పేలుతున్నా.. తీరిగ్గా శాండ్విచ్ తింటున్న యువకుడు
చిన్నారి బాబును అట్టపెట్టెలో ప్యాక్చేసిన తల్లి !! ఎందుకో తెలుసా ??
ఈ లెగ్పీస్ తింటే ప్రేమ ఎగదన్నుకొస్తుందట !! ఎక్కడంటే ??
Shah Rukh Khan: దెబ్బకు… హీరో గారి ముక్క పచ్చడైంది…
లక్కీ డ్రా తీయండి.. కూరగాయలు ఉచితంగా పొందండి
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి.. కుట్లేసిన మున్నాభాయ్
నా చీర లాగాడు !! నాసిక్ టీసీఎస్ ఉద్యోగిని ఆవేదన
లంచం తీసుకుంటూ పట్టుబడిన స్టేట్ టాపర్
సర్ప్రైజ్ గిఫ్ట్ అని పిలిచింది.. కుర్చీకి కట్టేసి మరీ.. అలా ఎలా ?
విచారణకు వచ్చి.. నగలు కొట్టేసిన పోలీసులు
పది రూపాయల స్నాక్.. పది కోట్ల వ్యూస్

