రాజస్థాన్లో విచిత్ర సంఘటన.. బ్లేడ్లు తిని బతికేసాడు.. షాక్ లో ఆపరేషన్ చేసిన డాక్టర్స్
మనుషుల్లో కొందరికి వింత అలవాట్లు ఉంటాయి. చిత్ర విచిత్రమైన పనులుచేస్తుంటారు. అసలు వారు అలా ఎందుకు చేస్తారో కారణమే ఉండదు. తాజాగా ఓ విచిత్ర సంఘటన రాజస్థాన్లో వెలుగు చూసింది.
మనుషుల్లో కొందరికి వింత అలవాట్లు ఉంటాయి. చిత్ర విచిత్రమైన పనులుచేస్తుంటారు. అసలు వారు అలా ఎందుకు చేస్తారో కారణమే ఉండదు. తాజాగా ఓ విచిత్ర సంఘటన రాజస్థాన్లో వెలుగు చూసింది. ఓ యువకుడికి రక్తపు వాంతులు కావడంతో అతని స్నేహితులు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆ యువకుడికి పరీక్షలు చేసిన వైద్యులు అతని కడుపులో గుట్టలుగా పేరుకుపోయిన బ్లేడు ముక్కలు చూసి షాక్ తిన్నారు. అసలేం జరిగిందంటే.. రాజస్థాన్లోని జాలోర్ జిల్లా సంచోర్ ప్రాంతానికి చెందిన యశ్పాల్ సింగ్ అనే యువకుడు ఓ ప్రైవేటు సంస్థలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. మరో నలుగురు స్నేహితులతో కలిసి ఓ రూమ్లో ఉంటున్నాడు. ఉదయం ఎప్పటిలాగే ఫ్రెండ్స్ అంతా తమ తమ విధులకు వెళ్లిపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
NBK 108: ఈ సారి ఎప్పటిలా కాదురోయ్.. దబిడదిబిడే !!
Suriya: సూర్యకు ఘోర అవమానం !! అసలు ఏం జరిగిందంటే ??
RRR ఆస్కార్ ట్రిబ్యూట్.. పొంగిపోతూ.. మెసేజ్ చేసిన జక్కన్న
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్

