రాజస్థాన్లో విచిత్ర సంఘటన.. బ్లేడ్లు తిని బతికేసాడు.. షాక్ లో ఆపరేషన్ చేసిన డాక్టర్స్
మనుషుల్లో కొందరికి వింత అలవాట్లు ఉంటాయి. చిత్ర విచిత్రమైన పనులుచేస్తుంటారు. అసలు వారు అలా ఎందుకు చేస్తారో కారణమే ఉండదు. తాజాగా ఓ విచిత్ర సంఘటన రాజస్థాన్లో వెలుగు చూసింది.
మనుషుల్లో కొందరికి వింత అలవాట్లు ఉంటాయి. చిత్ర విచిత్రమైన పనులుచేస్తుంటారు. అసలు వారు అలా ఎందుకు చేస్తారో కారణమే ఉండదు. తాజాగా ఓ విచిత్ర సంఘటన రాజస్థాన్లో వెలుగు చూసింది. ఓ యువకుడికి రక్తపు వాంతులు కావడంతో అతని స్నేహితులు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆ యువకుడికి పరీక్షలు చేసిన వైద్యులు అతని కడుపులో గుట్టలుగా పేరుకుపోయిన బ్లేడు ముక్కలు చూసి షాక్ తిన్నారు. అసలేం జరిగిందంటే.. రాజస్థాన్లోని జాలోర్ జిల్లా సంచోర్ ప్రాంతానికి చెందిన యశ్పాల్ సింగ్ అనే యువకుడు ఓ ప్రైవేటు సంస్థలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. మరో నలుగురు స్నేహితులతో కలిసి ఓ రూమ్లో ఉంటున్నాడు. ఉదయం ఎప్పటిలాగే ఫ్రెండ్స్ అంతా తమ తమ విధులకు వెళ్లిపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
NBK 108: ఈ సారి ఎప్పటిలా కాదురోయ్.. దబిడదిబిడే !!
Suriya: సూర్యకు ఘోర అవమానం !! అసలు ఏం జరిగిందంటే ??
RRR ఆస్కార్ ట్రిబ్యూట్.. పొంగిపోతూ.. మెసేజ్ చేసిన జక్కన్న
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్ టవర్లనే..
ఆటోలో 4.5 లక్షల నగలు మర్చిపోయిన మహిళ.. చివరికి..
అనారోగ్యం పాలైన భర్త.. బైక్ మెకానిక్గా మారిన భార్య
రోజూ నందీశ్వరుడికి ప్రదక్షిణలు చేస్తున్న నాగుపాము
వరికోత కోస్తున్న కూలీలు..దుబ్బుల మాటున ఉన్నది చూసి హడల్
పోలీస్ స్టేషన్ సమీపంలోనే రెచ్చిపోయిన దొంగలు.. ఏం చేశారో చూడండి
మహిళా పోలీసుల అండర్ కవర్ ఆపరేషన్.. ఆరుగురు అరెస్ట్

