రాజస్థాన్లో విచిత్ర సంఘటన.. బ్లేడ్లు తిని బతికేసాడు.. షాక్ లో ఆపరేషన్ చేసిన డాక్టర్స్
మనుషుల్లో కొందరికి వింత అలవాట్లు ఉంటాయి. చిత్ర విచిత్రమైన పనులుచేస్తుంటారు. అసలు వారు అలా ఎందుకు చేస్తారో కారణమే ఉండదు. తాజాగా ఓ విచిత్ర సంఘటన రాజస్థాన్లో వెలుగు చూసింది.
మనుషుల్లో కొందరికి వింత అలవాట్లు ఉంటాయి. చిత్ర విచిత్రమైన పనులుచేస్తుంటారు. అసలు వారు అలా ఎందుకు చేస్తారో కారణమే ఉండదు. తాజాగా ఓ విచిత్ర సంఘటన రాజస్థాన్లో వెలుగు చూసింది. ఓ యువకుడికి రక్తపు వాంతులు కావడంతో అతని స్నేహితులు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆ యువకుడికి పరీక్షలు చేసిన వైద్యులు అతని కడుపులో గుట్టలుగా పేరుకుపోయిన బ్లేడు ముక్కలు చూసి షాక్ తిన్నారు. అసలేం జరిగిందంటే.. రాజస్థాన్లోని జాలోర్ జిల్లా సంచోర్ ప్రాంతానికి చెందిన యశ్పాల్ సింగ్ అనే యువకుడు ఓ ప్రైవేటు సంస్థలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. మరో నలుగురు స్నేహితులతో కలిసి ఓ రూమ్లో ఉంటున్నాడు. ఉదయం ఎప్పటిలాగే ఫ్రెండ్స్ అంతా తమ తమ విధులకు వెళ్లిపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
NBK 108: ఈ సారి ఎప్పటిలా కాదురోయ్.. దబిడదిబిడే !!
Suriya: సూర్యకు ఘోర అవమానం !! అసలు ఏం జరిగిందంటే ??
RRR ఆస్కార్ ట్రిబ్యూట్.. పొంగిపోతూ.. మెసేజ్ చేసిన జక్కన్న
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

