కిటికీ నుంచి వింత శబ్ధాలు.. వెళ్లి చూసిన యజమానికి షాక్
అడవులు, వనాల్లో ఉండాల్సిన విష సర్పాలు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి... ఆహారాన్ని వెతుక్కుంటూ ఇళ్లలోకి చొరబడుతున్నాయి.. తాజాగా విశాఖ దువ్వాడ రైల్వే స్టేషన్ సమీపంలో.. ఓ ఇంట్లోకి పాము చొరబడింది. అది కూడా అత్యంత విషపూరితమైన పాము కావడంతో అంతా భయపడ్డారు. వెంటనే స్నేక్ క్యాచర్కు సమాచారమిచ్చారు.
విశాఖ కూర్మన్నపాలెం దువ్వాడ రైల్వే స్టేషన్ సమీపంలోని గౌరీ నగర్ లో ఓ ఇంటిలోని వారంతా ఎవరి పనుల్లో వారున్నారు. ఇంతలో కిటికీలోంచి వింత శబ్ధాలు వినిపించాయి. మొదట అందరూ లైట్ తీసుకున్నారు. అయితే కంటిన్యూగా శబ్దాలు రావడంతో… ఏమై ఉంటుందా అని వెళ్లి చూసిన యజమాని దెబ్బకు షాకయ్యాడు. ఓ పెద్ద రక్తపింజర పాము కిటికీలోంచి ఇంట్లోకి చొరబడుతోంది. ఆ సీన్ చూసిన అతని గుండెలదిరాయి. వెంటనే ఇంట్లోనివారిని అలర్ట్ చేశాడు. వారంతా వచ్చి ఆ పామును చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పామును చూసేందుకు చుట్టపక్కలవారంతా అక్కడ గుమిగూడారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రపంచాన్ని వణికిస్తున్న 10 వైరస్లు..
ముళ్ల పందులు, చిరుత ఎలా కొట్లాడుకున్నాయో చూడండి
డాకు మహారాజ్ హిట్టా ?? ఫట్టా ?? తెలియాలి అంటే ఈ వీడియో చూడాల్సిందే
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

