వైరల్గా ఫుడ్ ఛాలెంజ్.. 20 నిమిషాల్లో లాగించండి 20 వేలు గెలవండి! వీడియో
సోషల్మీడియాలో ఛాలెంజ్ల ట్రెండ్ నడుస్తోంది. గ్రీన్ ఛాలెంజ్, మిల్క్ క్రేట్ ఛాలెంజ్లు వైరల్గా మారి దూసుకుపోవడం చూసాం. తాజాగా ఓ గల్లీ పుడ్ స్టాల్ యజమాని భోజన ప్రియులకు ఓ ఛాలెంజ్ విసిరాడు.
సోషల్మీడియాలో ఛాలెంజ్ల ట్రెండ్ నడుస్తోంది. గ్రీన్ ఛాలెంజ్, మిల్క్ క్రేట్ ఛాలెంజ్లు వైరల్గా మారి దూసుకుపోవడం చూసాం. తాజాగా ఓ గల్లీ పుడ్ స్టాల్ యజమాని భోజన ప్రియులకు ఓ ఛాలెంజ్ విసిరాడు. అదేంటంటే.. ఓ రోల్ని జస్ట్ 20 నిమిషాల్లో తిని 20 వేలు గెలుచుకోవచ్చంటూ అందరినీ ఆకర్షించాడు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ మోడల్ టౌన్ థర్డ్లో ఓ పుడ్ స్టాల్ యజమాని తను తయారు చేసిన 10 కేజీల బాహుబలి కథీ రోల్ను కేవలం 20 నిమిషాల్లో తింటే 20,000 వేల రూపాయలు ఇస్తానని పుడ్ లవర్స్కి బంఫర్ ప్రకటించాడు. ఇక ఆ రోల్ మేకింగ్ వీడియోని సోషల్మీడియాలో షేర్ చేస్తూ ఛాలెంజ్ ఎవరైనా స్వీకరించవచ్చని తెలిపాడు. ఆ రోల్ని.. గోధుమపిండితో తయారుచేసి 30 గుడ్లను ఆమ్లెట్గా వేయడంతో పాటు అదనంగా అందులో నూడుల్స్, కబాబ్స్, సోయా చాప్తో నింపేశాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: అతి పొడవైన చెవులతో గిన్నిస్ రికార్డు కొట్టింది.. వీడియో
అమెరికా కోర్ట్ సంచలన తీర్పు.. హంతకుడికి 5 యావజ్జీవ శిక్షలు.. వీడియో
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్లైన్.. మీ పాన్కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక వీడియో

