ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్లో భోజనం చేశారు.. మౌత్ వాష్ చేసుకోగానే ??
చాలామంది పనిమీద బయటకు వెళ్లినప్పుడో.. వీకెండ్స్లోనో ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్లకు వెళ్లి ఇష్టమైన ఆహారాన్ని తింటుంటారు. అలా రెస్టారెంట్లో భోజనం చేసిన ఓ కుటుంబానికి విచిత్రమైన అనుభవం ఎదురైంది. భోజనం అనంతరం తీసుకున్న మౌత్ వాష్ చేసుకుంటుండగా వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులతోపాటు నోటి నుంచి రక్తం రావడంతో ఆస్పత్రిపాలయ్యారు. హరియాణాలోని గురుగ్రామ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.
చాలామంది పనిమీద బయటకు వెళ్లినప్పుడో.. వీకెండ్స్లోనో ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్లకు వెళ్లి ఇష్టమైన ఆహారాన్ని తింటుంటారు. అలా రెస్టారెంట్లో భోజనం చేసిన ఓ కుటుంబానికి విచిత్రమైన అనుభవం ఎదురైంది. భోజనం అనంతరం తీసుకున్న మౌత్ వాష్ చేసుకుంటుండగా వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులతోపాటు నోటి నుంచి రక్తం రావడంతో ఆస్పత్రిపాలయ్యారు. హరియాణాలోని గురుగ్రామ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రేటర్ నొయిడాకు చెందిన అంకిత్ కుమార్ అనే వ్యక్తి తన భార్య, నలుగురు స్నేహితులతో కలిసి సెక్టార్ 90లోని ఓ రెస్టారంట్కు వెళ్లారు. భోజనం అనంతరం వారంతా వెయిటర్ ఇచ్చిన మౌత్ఫ్రెష్నర్ తీసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Potato Peel: వార్నీ.. ఈ తొక్కలో ఇంతుందా ?? ఇకపై తోలు తీస్తారా ??
TOP 9 ET News: రూ.1370 కోట్లకు అధిపతి | ఇక నుంచి సిగ్గు ఎగ్గు జాన్తానై
అల్లు అర్జున్కు క్రేజ్కు.. పడిపోయిన మరో హీరోయిన్
దెయ్యాన్ని కూడా వదలనంత కరువా ?? దిమ్మతిరిగే రొమాంటిక్ టీజర్
Aamir Khan: అమీర్ డ్రగ్స్ తీసుకున్నారా ?? పట్టేసి ప్రశ్నించిన ఫ్యాన్
పునర్వికకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా పునర్జన్మ
గురుకులంలో క్షుద్రపూజలు.. రోడ్డెక్కిన విద్యార్థినులు..
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. తెల్లారే సరికి పోలీస్ స్టేషన్ లో
ఏజెన్సీలో చీకటి వైద్యం.. సెల్ఫోన్ వెలుగుల్లో ప్రజల ప్రాణాలు
ముస్లిం సోదరుల కోసం హిందూ కుటుంబం ఉదారత
దారుణం.. 2 నెలల పసికందును పొయ్యిలో పడేసి..
కత్తితో కారు దిగిన మహిళ.. కారు పైకి కోడిగుడ్లు విసిరిన దుండగులు

