ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్లో భోజనం చేశారు.. మౌత్ వాష్ చేసుకోగానే ??
చాలామంది పనిమీద బయటకు వెళ్లినప్పుడో.. వీకెండ్స్లోనో ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్లకు వెళ్లి ఇష్టమైన ఆహారాన్ని తింటుంటారు. అలా రెస్టారెంట్లో భోజనం చేసిన ఓ కుటుంబానికి విచిత్రమైన అనుభవం ఎదురైంది. భోజనం అనంతరం తీసుకున్న మౌత్ వాష్ చేసుకుంటుండగా వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులతోపాటు నోటి నుంచి రక్తం రావడంతో ఆస్పత్రిపాలయ్యారు. హరియాణాలోని గురుగ్రామ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.
చాలామంది పనిమీద బయటకు వెళ్లినప్పుడో.. వీకెండ్స్లోనో ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్లకు వెళ్లి ఇష్టమైన ఆహారాన్ని తింటుంటారు. అలా రెస్టారెంట్లో భోజనం చేసిన ఓ కుటుంబానికి విచిత్రమైన అనుభవం ఎదురైంది. భోజనం అనంతరం తీసుకున్న మౌత్ వాష్ చేసుకుంటుండగా వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులతోపాటు నోటి నుంచి రక్తం రావడంతో ఆస్పత్రిపాలయ్యారు. హరియాణాలోని గురుగ్రామ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రేటర్ నొయిడాకు చెందిన అంకిత్ కుమార్ అనే వ్యక్తి తన భార్య, నలుగురు స్నేహితులతో కలిసి సెక్టార్ 90లోని ఓ రెస్టారంట్కు వెళ్లారు. భోజనం అనంతరం వారంతా వెయిటర్ ఇచ్చిన మౌత్ఫ్రెష్నర్ తీసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Potato Peel: వార్నీ.. ఈ తొక్కలో ఇంతుందా ?? ఇకపై తోలు తీస్తారా ??
TOP 9 ET News: రూ.1370 కోట్లకు అధిపతి | ఇక నుంచి సిగ్గు ఎగ్గు జాన్తానై
అల్లు అర్జున్కు క్రేజ్కు.. పడిపోయిన మరో హీరోయిన్
దెయ్యాన్ని కూడా వదలనంత కరువా ?? దిమ్మతిరిగే రొమాంటిక్ టీజర్
Aamir Khan: అమీర్ డ్రగ్స్ తీసుకున్నారా ?? పట్టేసి ప్రశ్నించిన ఫ్యాన్
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

