Minister Donates Blood: అయిదేళ్ల చిన్నారికి రక్తదానం చేసిన ఒడిశా మంత్రి.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు..(వీడియో)
రక్తహీనతతో బాధపడుతున్న అయిదేళ్ల చిన్నారికి మంత్రి సమయానికి రక్తదానం చేసి ప్రాణాలు నిలబెట్టారు. ఈ సంఘటన ఒడిశా రాష్ట్రం కొరాపుట్ జిల్లా కొట్పాడు సమితిలో ఈ నెల 29న జరిగింది.
రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి పద్మిని దియాన్ స్వగ్రామమైన తమనాహండికి చెందిన దమరు రాంధారి కుమార్తె రత్న రక్తహీనతతో బాధపడుతోంది. సమీపంలోని ఛత్తీస్గఢ్ రాష్ట్రం జగదల్పూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారికి వెంటనే రక్తం ఎక్కించాలని వైద్యులు సూచించారు. ఆమె గ్రూపు రక్తదాతలు సమయానికి దొరక్కపోవడంతో చిన్నారి తండ్రి మంత్రి సహాయం కోరారు. దాంతో మంత్రి పద్మిని తానే స్వయంగా ఆసుపత్రికి వెళ్లి రక్తదానం చేశారు.
మరిన్ని చదవండి ఇక్కడ : China Kills Cats Video: పిల్లుల్ని చంపేస్తున్నా చైనా.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు.. మూగజీవాలా ప్రాణంతో ఆటలు..(వీడియో)
Rohith Sharma: పాకిస్థాన్ లో చిల్ అవుతున్న రోహిత్ శర్మ .. అసలు మ్యాటర్ ఇదేనా..!(వీడియో)
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్
నాడు "మీసాల పిల్ల'' అంటూ ఎగతాళి.. నేడు స్టేట్ టాపర్ గా సక్సెస్
డోర్ తీసే ఉంది.. డెలివరీ బాయ్ ఏం చేసాడంటే
రైళ్లో టీసీని చూడగానే ప్రయాణికుడు పరుగో పరుగు.. కారణం ఇదే
చెరువులో నోట్ల కట్టలు.. పరిగెత్తుకెళ్లిన పోలీసులకు షాక్
వంట గ్యాస్ కష్టాలు.. బెలూన్లలో స్టోరేజీ
కావిడి కట్టి ..తల్లిని మోసి..3 నెలలు 24 రోజుల పాటు నడిచి

