వరదలో వినోదం.. మనవళ్లతో కలిసి తాత ఎంజాయ్ !!
ఫెయింజల్ తుఫాన్ తమిళనాడుపై పంజా విసిరింది. చెన్నై, పుదుచ్చేరి, తిరువణ్ణామలై, విల్లుపురంలో అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. పుదుచ్చేరిలో ఇళ్లు నీటమునిగాయి. విల్లుపురం, చెంగల్పట్టులో భారీవర్షాలకు చెట్లు నేలకూలాయి. కాలనీలన్నీ చెరువులను తలపించాయి. వరదనీటికి నాలుగు జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. చాలా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
అయితే తుఫాన్ ఒకవైపు విషాదాన్ని మిగిలిస్తే.. మరికొంత మందికి మాత్రం వినోదంగా మారింది. చైన్నైలో తన ఇంటి ముందు నిలిచిన నీటిలో ఓ తాత మనవళ్లతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. తన స్కూటీకి తెప్పను కట్టి మనుమళ్లను అందులో కూర్చోబెట్టుకుని తిప్పుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. వీడియోలో ఉన్న దృశ్యాలను బట్టి తాత ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ కనిపించాడు. గాలితో నిండిన తెప్పను తాడుతో స్కూటీకి కట్టాడు. అనంతరం తెప్పలో మనుమళ్లను కూర్చోబెట్టి స్కూటీని నీళ్లల్లోనే నడుపుతున్నాడు. దీంతో స్కూటీ వెనకాల తెప్ప కూడా రన్నింగ్ చేస్తూ కనిపించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చికెన్ 65.. వరల్డ్ వంటకాల్లో థర్డ్ ప్లేస్
రూ.50 కే వేడి వేడి బిర్యానీ.. కట్ చేస్తే ఇదీ సీన్ !!
వెజిటేరియన్స్కి సూపర్ ఫుడ్స్ ఇవి !! శాఖాహారంలోనూ అద్భుతమైన ప్రొటీన్
భర్తను చితకబాదిన భార్య.. ఎందుకో తెలిస్తే షాకవుతారు !!
అయ్యో దేవుడా !! పెళ్లి భోజనంలో మిరపకాయల హల్వా.. అతిథుల రియాక్షన్ ??
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

