Viral Video: దున్న కోసం.. ఆడ, మగ సింహాల మధ్య భీకర పోరు.. చివరిలో సూపర్ ట్విస్ట్
వ్యవసాయ ఆధారిత భారతదేశం సాయం లేక డీలా పడిపోయింది. ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతాంగం ఇతర మార్గాలను వెతుక్కుంటూ వలస వెళ్తున్నారు.
వ్యవసాయ ఆధారిత భారతదేశం సాయం లేక డీలా పడిపోయింది. ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతాంగం ఇతర మార్గాలను వెతుక్కుంటూ వలస వెళ్తున్నారు. దీంతో వ్యవసాయ భూములు కాలం గడిచే కొద్దీ కనుమరుగవుతూ ఉన్నాయి. ఈ తరుణంలో ఎటువంటి రసాయనాలు కలపకుండా సేంద్రీయ పద్ధతిలో సహజంగా పండించిన కూరగాయలు, పండ్లకి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీన్ని ఆసరా చేసుకున్న ఓ యువకుడు వినూత్నంగా ఆలోచించి పంట సాగు చేస్తున్నాడు. ముఖ్యంగా మహా నగరాల్లోనే కాదు, చిన్న చిన్న పట్టణాలలోను మిద్దెతోటల సంస్కృతి పెరుగుతోంది. ఆరోగ్యాన్ని, మనసుకు ఉల్లాసాన్ని ఇచ్చే ఇంటిపంటల సాగు పై ఆసక్తి చూపుతున్నారు. తమకు అనువైన చిన్నపాటి ఖాళీ స్థలాలను సైతం మొక్కలతో నింపేస్తూ..స్వయంగా సేంద్రియ పద్ధతిలో ఔషధ, పండ్లు, కూరగాయల మొక్కలని సాగు చేస్తున్నారు. ఆ విధంగానే చినప్పటి నుండి గ్రామీణ వాతావరణంలో పెరిగి, పెరటితోట పెంపకాన్ని మరువకుండా నేటికీ ఇంటిపంటను సాగు చేస్తున్నాడు ఉత్తర ప్రదేశ్ కి చెందిన రామ్ వీర్ సింగ్ అనే రైతు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గిన్నెలోంచి ఒక్కసారిగా పైకి లేచిన గుడ్డు.. షాకవుతున్న నెటిజనం
ఇసుక తిన్నెలపై విరాట్ !! కోహ్లీపై పాకిస్తానీ అభిమానం చూస్తే ఫిదా అవ్వాల్సిందే !!
నన్ను ఏమనుకున్నా సరే..‘పెళ్లి కాకుండా పిల్లలను కనడం తప్పుకాదు’
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

