AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ల్యాప్‌టాప్స్‌ చార్జింగ్‌ పెట్టడంతో వీడియో

కర్నూలు ప్రైవేట్ బస్సు అగ్నిప్రమాదం ల్యాప్‌టాప్‌లు ఛార్జ్ చేయడం వల్ల జరిగిందని, ఇన్వర్టర్ వేడెక్కడం ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రమాదంలో బస్సు ద్వారాలు కేబుల్స్ దెబ్బతినడంతో లాక్ అయ్యి, ప్రయాణికులు బయటకు రాలేకపోయారు. చిన్నపాటి మంటలకు ఫైర్ ఎక్స్‌టింగ్యూషర్లు ఉన్నప్పటికీ, పెద్ద ప్రమాదాలను నివారించడంలో అవి సరిపోవని బస్సు డ్రైవర్లు చెబుతున్నారు.

Samatha J
|

Updated on: Oct 26, 2025 | 1:06 PM

Share

కర్నూలులో ఇటీవల జరిగిన ప్రైవేట్ బస్సు అగ్నిప్రమాదంపై కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. కథనం ప్రకారం, ఈ ప్రమాదానికి ల్యాప్‌టాప్‌లు ఛార్జింగ్ పెట్టడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. బస్సులోని ఇన్వర్టర్లు అధిక లోడ్ కారణంగా వేడెక్కి, మంటలకు దారితీసే అవకాశం 100% ఉందని ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్లు అభిప్రాయపడుతున్నారు. వోల్వో తరహా V. కావేరి బస్సులో జరిగిన ఈ ప్రమాదంలో ఇంజిన్ వద్ద మంటలు చెలరేగలేదు.

మరిన్ని వీడియోల కోసం :

తాతని.. అని చెబితే పంపేస్తారా? వీడియో

స్మృతి ఇరానీ సీరియల్‌లో బిల్‌గేట్స్ వీడియో

బ్యాంకులో మోగిన అలారం.. దొంగలు పరార్ వీడియో