వరకట్న పిశాచానికి యువ డాక్టర్ బలి
కాలం మారుతున్నా కట్నం వేధింపులు మాత్రం ఆగడంలేదు. విద్యావంతులు సైతం ఈ వరకట్న పిశాచానికి బలైపోతున్నారు. తాజాగా అధిక కట్నం డిమాండ్ చేయడంతో ఓ యువ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. తిరువనంతపురం మెడికల్ కాలేజీలో సర్జరీ విభాగంలో పీజీ చదువుతున్న సహానా కు ఇటీవలే తన స్నేహితుడు, మెడికల్ పీజీ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధితో వివాహం నిశ్చయమైంది.
కాలం మారుతున్నా కట్నం వేధింపులు మాత్రం ఆగడంలేదు. విద్యావంతులు సైతం ఈ వరకట్న పిశాచానికి బలైపోతున్నారు. తాజాగా అధిక కట్నం డిమాండ్ చేయడంతో ఓ యువ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. తిరువనంతపురం మెడికల్ కాలేజీలో సర్జరీ విభాగంలో పీజీ చదువుతున్న సహానా కు ఇటీవలే తన స్నేహితుడు, మెడికల్ పీజీ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధితో వివాహం నిశ్చయమైంది. అయితే, అబ్బాయి కుటుంబం వారు భారీగా కట్నం డిమాండ్ చేశారు. కట్నంగా పెద్ద మొత్తంలో బంగారం, భూమి, బీఎమ్డబ్ల్యూ కారు డిమాండ్ చేశారు . అంత కట్నం తాము ఇచ్చుకోలేమని సహానా కుటుంబం చెప్పింది. దాంతో మగపెళ్లి వారు సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో మనస్తాపం చెందిన సహానా ఇన్స్టిట్యూట్ సమీపంలోని అద్దె అపార్ట్మెంట్లో బుధవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గాజాలో ఇజ్రాయెల్ దాడులు ఉధృతం.. దిక్కుతోచని స్థితిలో పౌరులు
AMకి PMకి తేడా తెలియని వారు పీఎంవోను ఎలా నడుపుతారు ??
TOP 9 ET News: అనిమల్ కి ఐకాన్ స్టార్ షాకింగ్ రివ్యూ | దేవ కాదు..సలార్ వస్తోంది.. దిమ్మతిరిగిపోవాలి
Amardeep: అమర్ ఫ్యాన్స్ బూతులు తిడుతున్నారు.. కీర్తి ఆవేదన
Mangalavaram: OTTలోకి మంగళవారం డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే ??
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

