కాశ్మీర్ లో తొలి డ్రోన్ దాడి…ముష్కరులు టార్గెట్ ఏంటో తెలుసా.. వైరల్ అవుతున్న వీడియో..:Drone Attack video

భారత్‌పై తొలి డ్రోన్ దాడి జరిగింది. ఉగ్రమూకలు డ్రోన్ల సహాయంతో జమ్ములోని వాయుసే ఎయిర్ పోర్టులోని హ్యాంగర్లపై దాడి చేసింది. అయితే వాయుసేకు సంబంధించిన ఆయుధాలకు, వారి వాహనాలకు ఎలాంటి ఎలాంటి నష్టం జరగలేదు. ఇద్దరు సిబ్బందికి మాత్రం స్వల్ప గాయాలయ్యాయి.

|

Updated on: Jun 28, 2021 | 11:56 AM

భారత్‌పై తొలి డ్రోన్ దాడి జరిగింది. ఉగ్రమూకలు డ్రోన్ల సహాయంతో జమ్ములోని వాయుసే ఎయిర్ పోర్టులోని హ్యాంగర్లపై దాడి చేసింది. అయితే వాయుసేకు సంబంధించిన ఆయుధాలకు, వారి వాహనాలకు ఎలాంటి ఎలాంటి నష్టం జరగలేదు. ఇద్దరు సిబ్బందికి మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. భారత్‌లో జరిగిన తొలి డ్రోన్ దాడి ఇదే కావడంతో రక్షణ విభాగం హై అలర్ట్ అయ్యింది. శనివారం అర్ధరాత్రి 1.30 సమయంలో గుర్తు తెలియని డ్రోన్లు తుక్కువ ఎత్తులో జమ్ము వాయుసేన స్థావరంలపై దాడి చేశాయి. స్థావరంలోని హ్యాంగర్ల పెద్ద పేలుడు పదార్థాలను జారవిడిచాయి. ఆ తర్వాత కొన్ని నిమిషాలకే మరో చోట ఇదే తరహాలో పేలుడుకు పాల్పడ్డాయి.ఐదు నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు సంభవించాయి. అయితే పేలుడు జరిగిన ప్రదేశాలకు సమీపంలోనే ఎంఐ17 హెలికాప్టర్లను భద్రప్చే గోదాములు ఉండటంతో తొలత ఆందోళనకు గురయ్యారు.

మరిన్ని ఇక్కడ చూడండి: గంటలో 4 వేల రోటీలు చేసే రోటి మేకర్ ను ఎప్పుడైనా చూసారా..?నెట్టింట్లో దూసుకపోతున్న వీడియో :Roti Making video.

బామ్మ రాక్స్.. మనమడు షాక్..బామ్మ ,మనమడు ఫన్నీ వైరల్ వీడియో.. మరీ ఇంత చీటింగ్ నా:viral video.

మంచం కింద భారీ సొరంగం..వీడు సామాన్యుడు కాదు..వైరల్ అవుతున్న వీడియో :secret tunnel under the bed video.

స్పైడర్ మాన్ లా గాల్లో ఎగురుతున్న మనిషి..అమాంతం గాల్లోకి ఎగిరిన వ్యక్తి.. వైరల్ అవుతున్న వీడియో:man flying viral video.

Follow us
Latest Articles