రోడ్డుపై కుప్పకూలిన వ్యక్తి.. జీహెచ్ఎంసీ సిబ్బంది చేసిన పనికి..
నడిరోడ్డుపై కుప్పకూలిపోయిన ఓ వ్యక్తికి జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రాణం పోశారు. హైదరాబాద్ రాజ్భవన్ రోడ్డులో ఓ వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అది గమనించిన జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ టీం సభ్యుడు శివకుమార్ వెంటనే అప్రమత్తమయ్యాడు. ఆ వ్యక్తికి గుండెపోటు వచ్చిందని గ్రహించి సీపీఆర్ చేశాడు.
నడిరోడ్డుపై కుప్పకూలిపోయిన ఓ వ్యక్తికి జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రాణం పోశారు. హైదరాబాద్ రాజ్భవన్ రోడ్డులో ఓ వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అది గమనించిన జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ టీం సభ్యుడు శివకుమార్ వెంటనే అప్రమత్తమయ్యాడు. ఆ వ్యక్తికి గుండెపోటు వచ్చిందని గ్రహించి సీపీఆర్ చేశాడు. అనంతరం తోటి సిబ్బందితో కలిసి అతన్ని ఆస్పత్రికి తరలించారు. దాంతో ఆ వ్యక్తి ప్రాణాపాయం తప్పింది. సమయానికి సీపీఆర్ చేసి సాటి మనిషి ప్రాణాలు కాపాడిన శివకుమార్ను ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి అభినందించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రన్వేపై అదుపు తప్పిన విమానం.. చివరికి ??
రైల్వే ప్లాట్ ఫామ్ పై విన్యాసాలు.. పాపులారిటీ ఏమో కానీ..
పొలం దున్నుతుండగా బయటపడిన పెట్టె.. ఓపెన్ చేసిన రైతు షాక్
బిగ్ అనౌన్స్మెంట్.. ప్రభాస్ తోడుగా.. రానా పాన్ ఇండియన్ ఫిల్మ్
గోదావరి తీరంలో ప్రకృతి పరవళ్లు !! పాపికొండలకు పోటెత్తిన పర్యాటకుల
ప్రాణం తీసిన సెల్ఫీ సరదా.. తల్లిదండ్రులకు సూచన
కూతుళ్లే.. కొడుకులై తండ్రికి అంతిమ వీడ్కోలు !
పోలీస్ అవతారం ఎత్తిన దొంగ.. మోసాల వెనుక అసలు కథ ఇదే
ఒకే ఇంటిని 25 మందికి అమ్మిన ఘనుడు.. భలే మోసపోయారుగా
స్టైల్ గా ఉరేసుకుంటూ రీల్ చేసిన మహిళ.. కట్ చేస్తే సీన్ రివర్స్
మద్యం లేకుండా పెళ్లి జరిపిస్తే రూ.51 వేలు గిఫ్ట్

