రోడ్డుపై కుప్పకూలిన వ్యక్తి.. జీహెచ్ఎంసీ సిబ్బంది చేసిన పనికి..
నడిరోడ్డుపై కుప్పకూలిపోయిన ఓ వ్యక్తికి జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రాణం పోశారు. హైదరాబాద్ రాజ్భవన్ రోడ్డులో ఓ వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అది గమనించిన జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ టీం సభ్యుడు శివకుమార్ వెంటనే అప్రమత్తమయ్యాడు. ఆ వ్యక్తికి గుండెపోటు వచ్చిందని గ్రహించి సీపీఆర్ చేశాడు.
నడిరోడ్డుపై కుప్పకూలిపోయిన ఓ వ్యక్తికి జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రాణం పోశారు. హైదరాబాద్ రాజ్భవన్ రోడ్డులో ఓ వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అది గమనించిన జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ టీం సభ్యుడు శివకుమార్ వెంటనే అప్రమత్తమయ్యాడు. ఆ వ్యక్తికి గుండెపోటు వచ్చిందని గ్రహించి సీపీఆర్ చేశాడు. అనంతరం తోటి సిబ్బందితో కలిసి అతన్ని ఆస్పత్రికి తరలించారు. దాంతో ఆ వ్యక్తి ప్రాణాపాయం తప్పింది. సమయానికి సీపీఆర్ చేసి సాటి మనిషి ప్రాణాలు కాపాడిన శివకుమార్ను ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి అభినందించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రన్వేపై అదుపు తప్పిన విమానం.. చివరికి ??
రైల్వే ప్లాట్ ఫామ్ పై విన్యాసాలు.. పాపులారిటీ ఏమో కానీ..
పొలం దున్నుతుండగా బయటపడిన పెట్టె.. ఓపెన్ చేసిన రైతు షాక్
బిగ్ అనౌన్స్మెంట్.. ప్రభాస్ తోడుగా.. రానా పాన్ ఇండియన్ ఫిల్మ్
ట్రాక్పై దూసుకెళ్తున్న రైలు.. ఒక్కసారిగా ఊడిపోయిన చక్రాలు
హైదరాబాద్లో అతిపెద్ద క్రైసిస్.. ఇళ్లు వదిలి పారిపోతున్న పిల్లలు
తండ్రిని ఆసుపత్రికి తీసుకువెళ్లిన కూతుళ్లు.. తర్వాత ఏం చేసారంటే
తల్లి గర్భంలోనే సర్జరీ.. వైద్య చరిత్రలోనే అరుదైన అద్భుతం!
కింగ్ కోబ్రా గూడును ఎప్పుడైనా చూశారా..
చదువుకుంటాను.. స్కూల్లో కొత్త అతిథిని చూసి హడలిపోయిన విద్యార్ధులు
150 ఏళ్ల తర్వాత లైబ్రరీకి తిరిగి వచ్చిన పుస్తకం.. కట్ చేస్తే..

