Visakhapatnam: విశాఖపట్నంలో చెప్పుకోలేని కష్టాలు.. వైకుంఠధామం లేక దహన సంస్కారాలకు ఇబ్బందులు(వీడియో)
మరుభూమికి మనోవేదన.. ఇక్కడ మరణమూ వారి బంధువులకు నరకమే... అంత్యక్రియలకు మరుభూమి లేక ఇక్కడి స్థానికులు పడుతున్న కష్టాలు నరకప్రాయంగా మారాయి...మనిషి చనిపోతే నిర్వహించే అంతిమ సంస్కారాల కోసం పడుతున్న కష్టాలు ఎన్నడు తీరుతాయో?
మరుభూమికి మనోవేదన.. ఇక్కడ మరణమూ వారి బంధువులకు నరకమే… అంత్యక్రియలకు మరుభూమి లేక ఇక్కడి స్థానికులు పడుతున్న కష్టాలు నరకప్రాయంగా మారాయి…మనిషి చనిపోతే నిర్వహించే అంతిమ సంస్కారాల కోసం పడుతున్న కష్టాలు ఎన్నడు తీరుతాయో? అని ఇక్కడి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది విశాఖ జిల్లాలోని అచ్చుతాపురం మండలంలో గల భోగాపురం గ్రామస్తులు పడుతున్న స్మశాన కష్టాలు..
అచ్చుతాపురం పట్టణానికి అతి సమీపంలో ఉంటుంది..భోగాపురం గ్రామం..ఇక్కడి జనాభా సుమారు 3వేలకు పైగానే ఉంటుంది…కానీ, గ్రామంలో ఎవరైనా కాలం చేస్తే…వారికి నిర్వహించాల్సిన అంతిమ సంస్కారాలు మరింత వేదనకు గురిచేస్తున్నాయి..వైకుంఠదామం లేని కారణంగా చావు కష్టాలు తప్పడం లేదు. దీంతో గ్రామ పొలిమేరల్లోని వాగులు, వంకలతో పాటు పంట పొలాల్లోనే దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు… స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Know This Video: అంతరిక్షంలో సినిమా షూటింగ్…నింగిలోకి హిరోయిన్, డైరెక్టర్..!(వీడియో)
ఆంటీ అని పిలిచినందుకు.. మేల్ నర్స్కు జరిమానా
నేపాల్లో గుట్కా ఉమ్మిన భారతీయులు.. నీళ్లు పోసి కడిగించిన వీడియో
ప్రేతాత్మ తిరుగుతోందంటూ కాలేజీలో పూజలు
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్

