Visakhapatnam: విశాఖపట్నంలో చెప్పుకోలేని కష్టాలు.. వైకుంఠధామం లేక దహన సంస్కారాలకు ఇబ్బందులు(వీడియో)
మరుభూమికి మనోవేదన.. ఇక్కడ మరణమూ వారి బంధువులకు నరకమే... అంత్యక్రియలకు మరుభూమి లేక ఇక్కడి స్థానికులు పడుతున్న కష్టాలు నరకప్రాయంగా మారాయి...మనిషి చనిపోతే నిర్వహించే అంతిమ సంస్కారాల కోసం పడుతున్న కష్టాలు ఎన్నడు తీరుతాయో?
మరుభూమికి మనోవేదన.. ఇక్కడ మరణమూ వారి బంధువులకు నరకమే… అంత్యక్రియలకు మరుభూమి లేక ఇక్కడి స్థానికులు పడుతున్న కష్టాలు నరకప్రాయంగా మారాయి…మనిషి చనిపోతే నిర్వహించే అంతిమ సంస్కారాల కోసం పడుతున్న కష్టాలు ఎన్నడు తీరుతాయో? అని ఇక్కడి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది విశాఖ జిల్లాలోని అచ్చుతాపురం మండలంలో గల భోగాపురం గ్రామస్తులు పడుతున్న స్మశాన కష్టాలు..
అచ్చుతాపురం పట్టణానికి అతి సమీపంలో ఉంటుంది..భోగాపురం గ్రామం..ఇక్కడి జనాభా సుమారు 3వేలకు పైగానే ఉంటుంది…కానీ, గ్రామంలో ఎవరైనా కాలం చేస్తే…వారికి నిర్వహించాల్సిన అంతిమ సంస్కారాలు మరింత వేదనకు గురిచేస్తున్నాయి..వైకుంఠదామం లేని కారణంగా చావు కష్టాలు తప్పడం లేదు. దీంతో గ్రామ పొలిమేరల్లోని వాగులు, వంకలతో పాటు పంట పొలాల్లోనే దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు… స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Know This Video: అంతరిక్షంలో సినిమా షూటింగ్…నింగిలోకి హిరోయిన్, డైరెక్టర్..!(వీడియో)
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?
అమెరికాలో రూ.1 కోటి జీతం వచ్చినా.. చివరకు మిగిలేదెంత..?
మూడు గుడ్లకు రూ.500! బిల్లు చూసి షాకైన గెస్ట్, వైరల్ వీడియో
నిజాయితీ గెలిచిన ఆటో డ్రైవర్!
భార్యాపిల్లలు ఇంట్లో ఉండగానే.. ఇంటిని కూల్చేసిన భర్త

