Visakhapatnam: విశాఖపట్నంలో చెప్పుకోలేని కష్టాలు.. వైకుంఠధామం లేక దహన సంస్కారాలకు ఇబ్బందులు(వీడియో)
మరుభూమికి మనోవేదన.. ఇక్కడ మరణమూ వారి బంధువులకు నరకమే... అంత్యక్రియలకు మరుభూమి లేక ఇక్కడి స్థానికులు పడుతున్న కష్టాలు నరకప్రాయంగా మారాయి...మనిషి చనిపోతే నిర్వహించే అంతిమ సంస్కారాల కోసం పడుతున్న కష్టాలు ఎన్నడు తీరుతాయో?
మరుభూమికి మనోవేదన.. ఇక్కడ మరణమూ వారి బంధువులకు నరకమే… అంత్యక్రియలకు మరుభూమి లేక ఇక్కడి స్థానికులు పడుతున్న కష్టాలు నరకప్రాయంగా మారాయి…మనిషి చనిపోతే నిర్వహించే అంతిమ సంస్కారాల కోసం పడుతున్న కష్టాలు ఎన్నడు తీరుతాయో? అని ఇక్కడి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది విశాఖ జిల్లాలోని అచ్చుతాపురం మండలంలో గల భోగాపురం గ్రామస్తులు పడుతున్న స్మశాన కష్టాలు..
అచ్చుతాపురం పట్టణానికి అతి సమీపంలో ఉంటుంది..భోగాపురం గ్రామం..ఇక్కడి జనాభా సుమారు 3వేలకు పైగానే ఉంటుంది…కానీ, గ్రామంలో ఎవరైనా కాలం చేస్తే…వారికి నిర్వహించాల్సిన అంతిమ సంస్కారాలు మరింత వేదనకు గురిచేస్తున్నాయి..వైకుంఠదామం లేని కారణంగా చావు కష్టాలు తప్పడం లేదు. దీంతో గ్రామ పొలిమేరల్లోని వాగులు, వంకలతో పాటు పంట పొలాల్లోనే దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు… స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Know This Video: అంతరిక్షంలో సినిమా షూటింగ్…నింగిలోకి హిరోయిన్, డైరెక్టర్..!(వీడియో)
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

