ఈ శివాలయంలో ప్రసాదంగా పీతలు !! ఎందుకో తెలుసా ?? వీడియో
సాధారణంగా దేవాలయాల్లో పూలు, పండ్లు, పాలు, కొబ్బరిపలుకులు, స్వీట్లను ప్రాసాదంగా ఇస్తారు. ఐతే ఈ గుడిలో మాత్రం బతికిన పీతలను ప్రసాదంగా ఇస్తారు.
సాధారణంగా దేవాలయాల్లో పూలు, పండ్లు, పాలు, కొబ్బరిపలుకులు, స్వీట్లను ప్రాసాదంగా ఇస్తారు. ఐతే ఈ గుడిలో మాత్రం బతికిన పీతలను ప్రసాదంగా ఇస్తారు. మీరు సరిగ్గానే విన్నారు.. అక్కడ ప్రసాదంగా ఇచ్చేది అక్షరాలా పీత లే! గుజరాత్లో ఒక ప్రత్యేకమైన జాతర నిర్వహిస్తారు. ఆ రోజు చనిపోయినవారికి ఇష్టమైన వస్తువులను సమాధుల వద్ద ఉంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఏడాదికోసారి జరిగే ఈ జాతరకు వేలాది భక్తులు తరలివస్తారు. గుజరాత్ లోని రుంద్నాథ్ మహదేవ్ శివాలయం లో పూలు పండ్లతోపాటు బతికున్న పీతలతో అభిషేకం చేస్తారు. అక్కడ ఎన్నో ఏళ్లుగా దీనిని సంప్రదాయంగా పాటిస్తున్నారు. ప్రతి ఏడాది కొన్ని వేల మంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. సూరత్లోని రామ్నాథ్ ఘేలా శ్మశాన వాటికలో ఉన్న ఈ రుంద్నాథ్ మహదేవ్ ఆలయంలో మాఘమాస ఏకాదశి రోజున ఏడాదికోసారి భక్తులు బతికున్న పీతలతో పూజలు చేస్తారు.
Also Watch:
Viral Video: బీరు తాగిన పక్షి !! చివరికి ఏం చేసిందో చూస్తే షాక్ !! వీడియో
Rashmi Gautam: ప్రాణం పోయే వరకు నిన్ను వదలను !! వీడియో
Viral Video: తాబేలుకు చలేస్తుందట !! ఏంచేసిందో చూడండి !! వీడియో
అదృశ్యమైన 22 కిలోమీటర్ల పొడవైన ద్వీపం !! అసలేం జరిగిందంటే ?? వీడియో
కావిడి కట్టి ..తల్లిని మోసి..3 నెలలు 24 రోజుల పాటు నడిచి
అమ్మాయిలని ఇంప్రెస్ చేయబోయి.. చావు దెబ్బలు తిన్న యువకుడు
అంతరిక్షం నుంచి భూమిపై మీ పేరును వెతుక్కోండి..
బిడ్డ ప్రాణం కాపాడుకునేందుకు తల్లడిల్లిన ఆవు.. వైరల్ వీడియో
చిరుత నోట్లో చిన్నారి.. ఒట్టి చేతులతో పోరాడిన తండ్రి
బంపర్ ఆఫర్.. సిమ్ కొంటే పెట్రోల్ ఫ్రీ
భయం.. భయం.. నల్లటి ఇసుకతో దెయ్యాల బీచ్

