Miss World-2024: ముంబై వేదికగా మిస్ వరల్డ్-2024 పోటీలు.! కిరీటం అందుకున్న క్రిస్టీనా పిస్కోవా.
ముంబై వేదికగా జరిగిన మిస్ వరల్డ్-2024 పోటీల్లో మిస్ వరల్డ్ కిరీటాన్ని చెక్ రిపబ్లిక్ భామ క్రిస్టీనా పిస్కోవా దక్కించుకుంది. ఈ పోటీల్లో పాల్గొన్న మొత్తం 112 దేశాల సుందరీమణుల్లో ఆమె మొదటి స్థానంలో నిలిచింది. క్రిస్టీనా తరువాత తొలి మూడు స్థానాల్లో లెబనాన్కి చెందిన యాస్మిన్ అజైటౌన్ , ట్రినిడాడ్ అండ్ టుబాకోకు చెందిన ఆచే అబ్రహాంస్ , బొత్స్వానాకు చెందిన లీసాగో చోంబో నిలిచారు.
ముంబై వేదికగా జరిగిన మిస్ వరల్డ్-2024 పోటీల్లో మిస్ వరల్డ్ కిరీటాన్ని చెక్ రిపబ్లిక్ భామ క్రిస్టీనా పిస్కోవా దక్కించుకుంది. ఈ పోటీల్లో పాల్గొన్న మొత్తం 112 దేశాల సుందరీమణుల్లో ఆమె మొదటి స్థానంలో నిలిచింది. క్రిస్టీనా తరువాత తొలి మూడు స్థానాల్లో లెబనాన్కి చెందిన యాస్మిన్ అజైటౌన్ , ట్రినిడాడ్ అండ్ టుబాకోకు చెందిన ఆచే అబ్రహాంస్ , బొత్స్వానాకు చెందిన లీసాగో చోంబో నిలిచారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోటీల్లో రన్నరప్గా లెబనాన్ భామ అజైటౌన్ నిలిచింది. భారత్కు ఈ పోటీల్లో నిరాశే మిగిలింది. దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్న కన్నడ భామ సినీ శెట్టి టాప్-8 వ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చివరి వరకూ ఆమె గట్టిపోటీనే ఇచ్చినా అజైటౌన్ కు టాప్-4లో చోటుదక్కడంతో సినీ శెట్టి వెనుదిరగాల్సి వచ్చింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నీతా అంబానీ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమెకు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్వుమన్ జూలియా మోర్లీ.. మిస్ వరల్డ్ హ్యూమానిటేరియన్ అవార్డును ప్రదానం చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్వా! డాక్టర్పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

