మహారాష్ట్రలో దారుణం.. విద్యార్థికి కోవాక్సిన్కు బదులు కోవిషీల్డ్ ఇచ్చిన సిబ్బంది(వీడియో)
దేశవ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్లలోపు టీనేజ్ పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఈ క్రమంలో మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా యేవాలా తాలూకాలోని..
దేశవ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్లలోపు టీనేజ్ పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఈ క్రమంలో మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా యేవాలా తాలూకాలోని పటోడాలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ధోరణి వెలుగులోకి వచ్చింది. టీనేజర్స్కు ఇవ్వాల్సిన కోవాగ్జిన్ కు బదులు ఓ విద్యార్ధికి కోవిషీల్డ్ టీకా వేశారు. దీంతో ఆ యువకుడి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వైరల్ వీడియోలు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్
మత్స్యకారుల వలలో అరుదైన చేపలు.. అబ్బా అదృష్టం అంటే వీళ్లదే
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట

