మహారాష్ట్రలో దారుణం.. విద్యార్థికి కోవాక్సిన్కు బదులు కోవిషీల్డ్ ఇచ్చిన సిబ్బంది(వీడియో)
దేశవ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్లలోపు టీనేజ్ పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఈ క్రమంలో మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా యేవాలా తాలూకాలోని..
దేశవ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్లలోపు టీనేజ్ పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఈ క్రమంలో మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా యేవాలా తాలూకాలోని పటోడాలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ధోరణి వెలుగులోకి వచ్చింది. టీనేజర్స్కు ఇవ్వాల్సిన కోవాగ్జిన్ కు బదులు ఓ విద్యార్ధికి కోవిషీల్డ్ టీకా వేశారు. దీంతో ఆ యువకుడి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వైరల్ వీడియోలు
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

