కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న వంతెన.. ఒకరు మృతి
బిహార్లో నిర్మాణంలో ఉన్న దేశంలోనే అతిపెద్ద వంతెన కుప్పకూలింది. పిల్లర్లపై గర్డర్లు ఏర్పాటు చేస్తున్న క్రమంలో మూడు గర్డర్లు కూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. అధికారులు ఘటనా స్థలాని చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సుఫౌల్లో కోసి నదిపై నిర్మిస్తున్న ఈ వంతెన దేశంలోనే అతిపెద్ద వంతెన. భారత్ మాల ప్రాజెక్టులో భాగంగా బిహార్లోని మధుబని, సుపాల్ మధ్య దాదాపు రూ.1200 కోట్ల వ్యయతో ఈ వంతెనను నిర్మిస్తున్నారు.
బిహార్లో నిర్మాణంలో ఉన్న దేశంలోనే అతిపెద్ద వంతెన కుప్పకూలింది. పిల్లర్లపై గర్డర్లు ఏర్పాటు చేస్తున్న క్రమంలో మూడు గర్డర్లు కూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. అధికారులు ఘటనా స్థలాని చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సుఫౌల్లో కోసి నదిపై నిర్మిస్తున్న ఈ వంతెన దేశంలోనే అతిపెద్ద వంతెన. భారత్ మాల ప్రాజెక్టులో భాగంగా బిహార్లోని మధుబని, సుపాల్ మధ్య దాదాపు రూ.1200 కోట్ల వ్యయతో ఈ వంతెనను నిర్మిస్తున్నారు. 10.2 కిలో మీటర్లు పొడవు ఉండే ఈ వంతెన పూర్తయితే దేశంలోనే అతిపెద్ద బ్రిడ్జిగా అవతరిస్తుంది. ఇది అసోంలోని భూపేన్ హజారికా వంతెన కంటే కిలోమీటర్ పొడవు ఎక్కువ ఉంటుంది. మొత్తం 171 పిల్లర్లతో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జిలో ఇప్పటికే 150 పిల్లర్లు నిర్మించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కిడ్నాప్ డ్రామా ఆడిన యువతి కథలో ట్విస్ట్
బర్సానాలో వింత హోలీ.. పురుషులు కనిపిస్తే ‘బాదుడే’!
రూ. 19 వేలకే అమెరికా-ఇండియా విమాన టికెట్ !! షాకవుతున్న నెటిజన్లు
Anand Mahindra: ఆ సంఘటన నా మతి పోగొట్టింది.. అదే నాకు గుణపాఠమైంది
క్రెడిట్ కార్డు హోల్డర్స్కి అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగలు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?

