కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న వంతెన.. ఒకరు మృతి
బిహార్లో నిర్మాణంలో ఉన్న దేశంలోనే అతిపెద్ద వంతెన కుప్పకూలింది. పిల్లర్లపై గర్డర్లు ఏర్పాటు చేస్తున్న క్రమంలో మూడు గర్డర్లు కూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. అధికారులు ఘటనా స్థలాని చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సుఫౌల్లో కోసి నదిపై నిర్మిస్తున్న ఈ వంతెన దేశంలోనే అతిపెద్ద వంతెన. భారత్ మాల ప్రాజెక్టులో భాగంగా బిహార్లోని మధుబని, సుపాల్ మధ్య దాదాపు రూ.1200 కోట్ల వ్యయతో ఈ వంతెనను నిర్మిస్తున్నారు.
బిహార్లో నిర్మాణంలో ఉన్న దేశంలోనే అతిపెద్ద వంతెన కుప్పకూలింది. పిల్లర్లపై గర్డర్లు ఏర్పాటు చేస్తున్న క్రమంలో మూడు గర్డర్లు కూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. అధికారులు ఘటనా స్థలాని చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సుఫౌల్లో కోసి నదిపై నిర్మిస్తున్న ఈ వంతెన దేశంలోనే అతిపెద్ద వంతెన. భారత్ మాల ప్రాజెక్టులో భాగంగా బిహార్లోని మధుబని, సుపాల్ మధ్య దాదాపు రూ.1200 కోట్ల వ్యయతో ఈ వంతెనను నిర్మిస్తున్నారు. 10.2 కిలో మీటర్లు పొడవు ఉండే ఈ వంతెన పూర్తయితే దేశంలోనే అతిపెద్ద బ్రిడ్జిగా అవతరిస్తుంది. ఇది అసోంలోని భూపేన్ హజారికా వంతెన కంటే కిలోమీటర్ పొడవు ఎక్కువ ఉంటుంది. మొత్తం 171 పిల్లర్లతో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జిలో ఇప్పటికే 150 పిల్లర్లు నిర్మించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కిడ్నాప్ డ్రామా ఆడిన యువతి కథలో ట్విస్ట్
బర్సానాలో వింత హోలీ.. పురుషులు కనిపిస్తే ‘బాదుడే’!
రూ. 19 వేలకే అమెరికా-ఇండియా విమాన టికెట్ !! షాకవుతున్న నెటిజన్లు
Anand Mahindra: ఆ సంఘటన నా మతి పోగొట్టింది.. అదే నాకు గుణపాఠమైంది
క్రెడిట్ కార్డు హోల్డర్స్కి అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్
రూ.1.6 కోట్ల జీతం పోగొట్టుకుని.. అప్పులతో ఇండియాకు టెకీ!
రూ. 36 లక్షల ప్యాకేజీ ఉన్నా.. పిల్లలను కనలేని పేదరికంలో ఓ జంట
మండు వేసవిలో ఇదేం పని సామీ.. అలా ఎలా చేయాలి అనిపించిందిరా
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్

