మళ్లీ కరోనా ప్రళయం.. ఆ నౌకలో 800 మందికి పాజిటివ్..

ప్రపంచం నుంచి కరోనా క్రమంగా తొలగిపోతోందనే ఆనందం ఆవిరైపోతోంది.. న్యూజిలాండ్ నుంచి బయలుదేరిన మేజెస్టిక్‌ ప్రిన్సెస్‌ క్రూయిజ్‌లో దాదాపు 800 కొవిడ్‌ కేసులు బయటపడ్డాయి.

మళ్లీ కరోనా ప్రళయం.. ఆ నౌకలో 800 మందికి పాజిటివ్..

|

Updated on: Nov 15, 2022 | 8:05 AM

ప్రపంచం నుంచి కరోనా క్రమంగా తొలగిపోతోందనే ఆనందం ఆవిరైపోతోంది.. న్యూజిలాండ్ నుంచి బయలుదేరిన మేజెస్టిక్‌ ప్రిన్సెస్‌ క్రూయిజ్‌లో దాదాపు 800 కొవిడ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో ఆ నౌకను ఆస్ట్రేలియా తీరంలోని సిడ్నీ తీరంలో నిలిపేశారు. ఈ క్రూయిజ్‌ 12 రోజుల పాటు సముద్రయానం చేసింది. ఇందులో 4,600 మంది ప్రయాణీకులు, సిబ్బంది ఉన్నారు.. మెల్‌బోర్న్‌ చేరాల్సిన మేజెస్టిక్‌ ప్రిన్సెస్‌ క్రూయిజ్‌లో ఇంత భారీ సంఖ్యలో కొవిడ్‌ కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగించింది. ప్రయాణీకులందరినీ ఐసోలేషన్‌లో ఉంచారు. 2020లో కూడా ఆస్ట్రేలియా తీరంలో రూబీ ప్రిన్సెస్‌ క్రూజ్‌ నౌకలో భారీ స్థాయిలో కరోనావైరస్ కేసులు బయటపడటం కలవరం రేపింది. మరోవైపు ఆస్ట్రేలియాలో వారం రోజుల వ్యవధిలో 19,800 కేసులు వెలుగు చూశాయి. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆంక్షలు విధించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇదేం వింత.. బాలిక కంటి నుంచి కన్నీళ్లతో పాటు బియ్యం, రాళ్లు

విడాకులకు సిద్ధమైన దంపతులు.. చిన్నారి జవాబుతో చలించిన జడ్జి..

బామ్మకు ద‌డ పుట్టించినఇంట్లోని బాతు బొమ్మ.. వీడియో చూస్తే షాక్

Digital TOP 9 NEWS: మృతదేహాన్ని 35 ముక్కలుగా కోసి.. ఫ్రిడ్జ్‌లో పెట్టి.! | ఆ తర్వాత గుండెపోటుతో

TOP 9 ET News: RRR సీక్వెల్‌పై జక్కన్న క్లారిటీ | ఆ తర్వాతే నా పెళ్లి హీరో విశాల్‌ క్లారిటీ

Follow us
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..