Lord Shiva: ఆ శివలింగానికి పిడుగులే అభిషేకం.. ఇది ఎలా సాధ్యం?
చోళుల కాలం నాటి ఆలయం అది. పౌరాణికంగాను ప్రాముఖ్యత కలిగింది. శ్రీగిరిపై వెలిసిన ఆ దేవాలయంలో జరిగే ఒక వింత విస్తుపోయేలా చేస్తుంది. నెలకు ఒకసారి పడే పిడుగు మహాశివుడికి నిత్య అభిషేకంగా మారింది. నమ్మశక్యంగా లేదు కదా! కర్ణాటకలో కొలువైన ఆ బిజిలి మహాదేవుని మహత్యం ఏంటో మనం కూడా తెలుసుకుందాం పదండి..
దేవుడు విద్యుచ్ఛక్తి లాంటివాడు. విద్యుత్ను ఒకసారి చూపించమని అడిగితే ఎవరూ చూపించలేరు. బెట్టడపురలో ఉన్న సిడ్లు మల్లికార్జున స్వామి ఆలయ రహస్యం కూడా ఇంచుమించు ఇలాంటిదే. శివుడికి నిజంగా పిడుగు అభిషేకం జరుగుతుందా? అందులో నిజానిజాలు ఏంటో తెలుసుకునేందుకు మేము కర్ణాటకకు వెళ్లాం. మేము కర్ణాటకలో మైసూరుకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెట్టడపుర సిడ్లు మల్లికార్జున స్వామి ఆలయానికి వెళ్లి వివరాలు తెలుసకునే ప్రయత్నం చేశాం. గ్రామానికి చేరుకున్నాక ఒక వింతైన విషయం తెలిసింది. ఆలయంపై ప్రతి నెల పిడుగు పడుతుందన్నారు. కానీ అలా ఎందుకు జరుగుతుందనేది ఎవ్వరి దగ్గర సమాధానం లేదు. పూర్తి డీటేల్స్ ఈ వీడియోలో…..
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..

