ప్రేమికుల విగ్రహాలకు పెళ్లి జరిపించిన పెద్దలు !! అసలు ఏం జరిగిందంటే ??
ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఆరు నెలల తర్వాత ఇరు కుటుంబాలు వారి విగ్రహాలకు పెళ్లి జరిపించిన ఘటన గుజరాత్లో వెలుగుచూసింది.
ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఆరు నెలల తర్వాత ఇరు కుటుంబాలు వారి విగ్రహాలకు పెళ్లి జరిపించిన ఘటన గుజరాత్లో వెలుగుచూసింది. తమ కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించరని తేలిపోవడంతో ప్రేమికులిద్దరూ ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో కలకలం రేపింది. గత ఏడాది ఆగస్ట్లో తపి ప్రాంతానికి చెందిన గణేష్, రంజన తాడుకు వేలాడుతూ విగతజీవులుగా పడి ఉండటాన్ని వారి కుటుంబసభ్యులు గుర్తించారు. వారు జీవించి ఉండగా తాము ఒకే మాటమీద లేకపోవడంతోనే ప్రేమికులు బలవన్మరణానికి పాల్పడ్డారని, తమ కారణంగానే వారు తీవ్ర నిర్ణయాన్ని తీసుకున్నారని ఇరు కుటుంబాలు భావించాయి. దీంతో ప్రేమికుల విగ్రహాలను తయారుచేయించిన వారి కుటుంబ పెద్దలు సంప్రదాయబద్ధంగా విగ్రహాలకు వివాహం జరిపించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Salaar: సలార్ ‘కీ సీన్స్’ లీక్.. నెట్టింట హల్ చల్
మహేష్, జక్కన్న సినిమాకు.. హాలీవుడ్ డైరెక్టర్ సూచనలు
Oscar Nominations 2023: ఆస్కార్ నామినేషన్స్ చేరుకున్న మూడు భారతీయ సినిమాలు
Saindhav: రసాయనమే అతడి ఆయుధం.. యూట్యూబ్ను షేక్ చేస్తున్న సైంధవుడు
Rashmika Mandanna: మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు.. రష్మిక ఎమోషనల్
నోట్లో పేలిన సెల్ఫోన్ బ్యాటరీ.. యువకుడు మృతి
అద్దాల ట్రైన్లో అందమైన జర్నీ.. ఆకాశమంతా మీదే..! ఎక్కడంటే ??
అమ్మా.. చపాతీలు చెయ్ వచ్చేస్తున్నా..ఇదే చివరి మాట..
ఆకాశమంత ఎత్తులో ఆగిన ఊపిరి.. చెట్టుపైనే వేలాడుతూ..
పాపికొండల ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు
మేడారం హుండీలో చిత్ర విచిత్రమైన కోరికలు.. చదివిన సిబ్బంది షాక్
అమ్మో మళ్ళీ వచ్చిన డేంజర్ వైరస్.. చెన్నై కాకుల మరణాలు

