బావిలోపడిపోయిన పిల్లి.. రక్షించబోయి ఏకంగా కుటుంబమే
ఓ మూగజీవిని రక్షించబోయి ఏకంగా కుటుంబమే మృత్యువాత పడింది. బావిలో పడిన పిల్లిని రక్షించబోయిన కుటుంబం తమ ప్రాణాలనే కోల్పోయింది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. అహ్మద్నగర్లోని వాడ్కి గ్రామంలో పాడుబడిన బావిలో పడిన పిల్లిని రక్షించే ప్రయత్నంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కాగా, బావిని బయోగ్యాస్ కోసం ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో పిల్లిని కాపాడే క్రమంలో కుటుంబంలోని ఒకరు బావిలోకి దిగారు.
ఓ మూగజీవిని రక్షించబోయి ఏకంగా కుటుంబమే మృత్యువాత పడింది. బావిలో పడిన పిల్లిని రక్షించబోయిన కుటుంబం తమ ప్రాణాలనే కోల్పోయింది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. అహ్మద్నగర్లోని వాడ్కి గ్రామంలో పాడుబడిన బావిలో పడిన పిల్లిని రక్షించే ప్రయత్నంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కాగా, బావిని బయోగ్యాస్ కోసం ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో పిల్లిని కాపాడే క్రమంలో కుటుంబంలోని ఒకరు బావిలోకి దిగారు. ఆ తర్వాత ఒకరినొకరు రక్షించుకునే ప్రయత్నంలో ఆరుగురు బావిలోకి దూకేశారు. అయితే, నడుముకి తాడు కట్టుకుని దూకిన చివరి వ్యక్తిని రక్షించినట్లు పోలీసులు వెల్లడించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మునక్కాయలు మంచిదని, అతిగా తింటున్నారా.. ఇది మీకోసమే
చంద్రుడి చుట్టూ తిరుగుతున్న వింత వస్తువు
ప్రభాస్ని చూసి చూసి షాకయ్యా… ఆనాటి సంఘటన చెప్పిన స్టార్ హీరో
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

