బావిలోపడిపోయిన పిల్లి.. రక్షించబోయి ఏకంగా కుటుంబమే
ఓ మూగజీవిని రక్షించబోయి ఏకంగా కుటుంబమే మృత్యువాత పడింది. బావిలో పడిన పిల్లిని రక్షించబోయిన కుటుంబం తమ ప్రాణాలనే కోల్పోయింది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. అహ్మద్నగర్లోని వాడ్కి గ్రామంలో పాడుబడిన బావిలో పడిన పిల్లిని రక్షించే ప్రయత్నంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కాగా, బావిని బయోగ్యాస్ కోసం ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో పిల్లిని కాపాడే క్రమంలో కుటుంబంలోని ఒకరు బావిలోకి దిగారు.
ఓ మూగజీవిని రక్షించబోయి ఏకంగా కుటుంబమే మృత్యువాత పడింది. బావిలో పడిన పిల్లిని రక్షించబోయిన కుటుంబం తమ ప్రాణాలనే కోల్పోయింది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. అహ్మద్నగర్లోని వాడ్కి గ్రామంలో పాడుబడిన బావిలో పడిన పిల్లిని రక్షించే ప్రయత్నంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కాగా, బావిని బయోగ్యాస్ కోసం ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో పిల్లిని కాపాడే క్రమంలో కుటుంబంలోని ఒకరు బావిలోకి దిగారు. ఆ తర్వాత ఒకరినొకరు రక్షించుకునే ప్రయత్నంలో ఆరుగురు బావిలోకి దూకేశారు. అయితే, నడుముకి తాడు కట్టుకుని దూకిన చివరి వ్యక్తిని రక్షించినట్లు పోలీసులు వెల్లడించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మునక్కాయలు మంచిదని, అతిగా తింటున్నారా.. ఇది మీకోసమే
చంద్రుడి చుట్టూ తిరుగుతున్న వింత వస్తువు
ప్రభాస్ని చూసి చూసి షాకయ్యా… ఆనాటి సంఘటన చెప్పిన స్టార్ హీరో
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
పొలంలో బంగారు నిధులు.. కౌలుకు తీసుకునేందుకు రైతుల పోటీ
బెల్ట్ షాపులకు షాక్ ట్రీట్మెంట్.. మద్యం అమ్మితే కరెంట్ కట్!
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!
కూలీని వరించిన అదృష్టం.. గనిలో దొరికిన రూ.40 లక్షల విలువైన వజ్రం
స్టోర్ రూంలో వింత శబ్దాలు వెళ్లి చూసిన ఇంటి యజమాని గుండె గుభేల్!
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు

