ఫ్లూట్ గానంతో విద్యార్థి మ్యాజిక్.. వందే భారత్ రైల్లో..
వందేభారత్ ఎక్స్ప్రెస్ రైల్లో ఓ విద్యార్థి ఫ్లూట్పై అద్భుతంగా ‘వందేమాతరం’ పాడి అందరినీ మంత్రముగ్ధుల్ని చేశాడు. దక్షిణ భారతదేశంలో తొలిసారిగా మోదీ ప్రారంభించిన చెన్నై-మైసూరు వందేభారత్ రైల్లో ఈ అపురూప సన్నివేశం చోటుచేసుకుంది.
వందేభారత్ ఎక్స్ప్రెస్ రైల్లో ఓ విద్యార్థి ఫ్లూట్పై అద్భుతంగా ‘వందేమాతరం’ పాడి అందరినీ మంత్రముగ్ధుల్ని చేశాడు. దక్షిణ భారతదేశంలో తొలిసారిగా మోదీ ప్రారంభించిన చెన్నై-మైసూరు వందేభారత్ రైల్లో ఈ అపురూప సన్నివేశం చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన అప్రమేయ శేషాద్రి అనే కాలేజీ విద్యార్థి.. రైల్లో ప్రయాణిస్తూ ఫ్లూట్పై ‘వందేమాతరం’ ఆలపించాడు. తోటి ప్రయాణికులు ఆ మధుర గానాన్ని ఆస్వాదిస్తుండగా.. వారిలో ఒకరు వీడియో తీసి ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను రైల్వే ఉద్యోగి ఒకరు షేర్ చేసి ఆ యువకుడిని ప్రశంసించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మొసలిని మింగిన కొండచిలువ.. చివరికి అతి కష్టం మీద.. ??
రహదారిపై ల్యాండ్మైన్ బ్లాస్ట్ !! నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
ఘోర ప్రమాదం.. గాలిలో ఢీకొన్న రెండు విమానాలు !!
మళ్లీ కరోనా ప్రళయం.. ఆ నౌకలో 800 మందికి పాజిటివ్..
ఇదేం వింత.. బాలిక కంటి నుంచి కన్నీళ్లతో పాటు బియ్యం, రాళ్లు
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

