Hyderabad: నార్సింగిలో తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం
హైదరాబాద్లోని నార్సింగిలో తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం వేడుక ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలోని ముఖ్య అతిథులుగా హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, మిజోరం గౌరర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు హాజరయ్యారు. నటుడు బ్రహ్మనందం గౌరవ అతిథిగా విచ్చేశారు. రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు, పలువురు సీనియర్ ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
హైదరాబాద్లోని నార్సింగిలో తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం వేడుక ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలోని ముఖ్య అతిథులుగా హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, మిజోరం గౌరర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు హాజరయ్యారు. నటుడు బ్రహ్మనందం గౌరవ అతిథిగా విచ్చేశారు. రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు, పలువురు సీనియర్ ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన గంగిరెద్దుల ఆటపాటలు, హరిదాసుల కోలాటం, జానపద, శాస్త్రీయ నృత్యాలు, జానపద కళారూపాలు ఎంతగానో అలరించాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Jan 21, 2024 02:25 PM
Follow Us
వైరల్ వీడియోలు
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్
కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపు
దోశె పిండి !! ఇద్దరు చిన్నారుల్ని మింగేసింది
సీజన్ కాని సీజన్ లో మార్కెట్లోకి వచ్చిన పులస
మాంసం ముక్క గొంతులో ఇరుక్కొని ఊపిరి ఆగిపోయిన ఘటన
జమ్ముకశ్మీర్ లో తులిప్ గార్డెన్ కు పర్యాటకుల తాకిడి
12 నిమిషాల్లో.. కేజీ బంగారాన్ని కొట్టేశారు
చేపల కోసం వల వేస్తే చిక్కింది చూసి జాలరి షాక్
Latest Videos

