Hyderabad: నార్సింగిలో తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం
హైదరాబాద్లోని నార్సింగిలో తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం వేడుక ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలోని ముఖ్య అతిథులుగా హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, మిజోరం గౌరర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు హాజరయ్యారు. నటుడు బ్రహ్మనందం గౌరవ అతిథిగా విచ్చేశారు. రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు, పలువురు సీనియర్ ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
హైదరాబాద్లోని నార్సింగిలో తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం వేడుక ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలోని ముఖ్య అతిథులుగా హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, మిజోరం గౌరర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు హాజరయ్యారు. నటుడు బ్రహ్మనందం గౌరవ అతిథిగా విచ్చేశారు. రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు, పలువురు సీనియర్ ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన గంగిరెద్దుల ఆటపాటలు, హరిదాసుల కోలాటం, జానపద, శాస్త్రీయ నృత్యాలు, జానపద కళారూపాలు ఎంతగానో అలరించాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Jan 21, 2024 02:25 PM
Follow Us
వైరల్ వీడియోలు
అర్థరాత్రి రైడ్తో వణుకు పుట్టించిన మహిళా ఎమ్మెల్యే
గుర్రంపై బ్లింకిట్ డెలివరీ.. ఇదెక్కడి మాస్ రా మావా..
వీడు కన్నేసాడంటే.. గురి తప్పడు.. చిటికెలో పగలకొట్టేస్తాడు
ఫేస్ చూసి అమాయకుడనుకునేరు.. అసలు విషయం తెలిస్తే..
పునర్వికకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా పునర్జన్మ
గురుకులంలో క్షుద్రపూజలు.. రోడ్డెక్కిన విద్యార్థినులు..
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. తెల్లారే సరికి పోలీస్ స్టేషన్ లో

