రోదసిలో మన మహిళలలు… అరుదైన అవకాశాన్ని దక్కించుకున్న తెలుగమ్మాయి… ( వీడియో )
ఆకాశంలో సగం కాదు.. ఆమే ఆకాశాన్ని జయించబోతున్నది. ఇప్పటికే ఎందరో మహిళలు అంతరిక్షంలో అడుగు పెట్టారు.. ఇప్పుడు తొలిసారిగా తెలుగు మూలాలున్న మహిళకు ఆ అవకాశం దక్కింది.
ఆకాశంలో సగం కాదు.. ఆమే ఆకాశాన్ని జయించబోతున్నది. ఇప్పటికే ఎందరో మహిళలు అంతరిక్షంలో అడుగు పెట్టారు.. ఇప్పుడు తొలిసారిగా తెలుగు మూలాలున్న మహిళకు ఆ అవకాశం దక్కింది. ఈ నెల 11న అమెరికాకు చెందిన వర్జిన్ గెలాక్టిక్ సంస్థ అంతరిక్ష వాహక నౌకను ప్రయోగించనుంది. తొలిసారిగా నలుగురు ప్రయాణికులతో రోదసికి వెళ్లనున్న ఈ వ్యోమనౌకలో భారత సంతతికి చెందిన శిరీష బండ్ల కూడా ఉన్నారు. కల్పనాచావ్లా, ఇండియన్ అమెరికన్ సునీతా విలియమ్స్ తర్వాత అంతరక్షింలో అడుగుపెట్టబోతున్న భారత సంతతి మహిళ శిరీషనే! అంతే కాదు ఈ ఘనత సాధించబోతున్న తొలి తెలుగుతేజం కూడా శిరీషనే! అంతరిక్ష వాణిజ్య యాత్రల కోసం బ్రాన్సన్ సంస్థ సిద్ధం చేసిన ఓ ప్రత్యేక వ్యోమనౌక ద్వారా ఆమె రోదసిలోకి వెళ్లబోతున్నారు. వర్జిన్ గెలాక్టిక్ ప్రభుత్వ వ్యవహారాల ఉపాధ్యక్షురాలి హోదాలో ఉన్న ఆమె అంతరిక్షయానం చేయనున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Virat Kohli: పెళ్లిలో భార్యతో కలిసి చిందులేసిన టీమిండియా కెప్టెన్… ( వీడియో )
పంజాబ్ లో బీజేపీ నేత పొలాన్ని నాశనం చేసిన రైతులు.. నిరసనలో పాల్గొన్న మహిళలు… ( వీడియో )
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్వా! డాక్టర్పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
