Delhi Air Pollution: ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయుకాలుష్యం
ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరి, సగటు AQI 315గా నమోదైంది. ఆనంద్ విహార్ వంటి ప్రాంతాల్లో గాలి నాణ్యత బాగా క్షీణించింది. పంజాబ్, హర్యానాలో పంట వ్యర్థాల దహనంతో పాటు పరిశ్రమల కాలుష్యం దీనికి కారణం. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి నవంబర్ 20, 21 తేదీలలో కృత్రిమ వర్షం కురిపించేందుకు ఢిల్లీ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.
ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర ప్రమాదకర స్థాయికి చేరుకుంది. నగరంలో సగటు వాయు నాణ్యత సూచీ (AQI) 315 పాయింట్లుగా నమోదైంది, ఇది “చాలా పేలవం” కేటగిరీ కిందకు వస్తుంది. ముఖ్యంగా ఆనంద్ విహార్, బవానా, చాందినీ చౌక్, జహంగీర్ పూరి, అశోక్ విహార్, పంజాబీ బాగ్ వంటి ప్రాంతాలలో గాలి నాణ్యత గణనీయంగా క్షీణించింది. గాలిలో దుమ్ము, ధూళి కణాలు అధికమవడం వల్ల దృశ్యమానత కూడా తగ్గిపోయింది. కాలుష్య తీవ్రతతో ప్రజలు కళ్ళమంటలు, గొంతు నొప్పి, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సలార్ సినిమాను వదులకుని చరణ్ తప్పు చేశాడా ??
ఆకాశంలో అద్భుత దృశ్యం.. పులకించిపోయిన భక్తులు
ఆన్లైన్లో రూ.4 కోట్ల వాచ్ ఆర్డర్ చేశాడు.. డెలివరీ వచ్చింది చూసి
జాతి వైరం మరచి.. పసికూనల ఆకలి తీర్చి
చూసి తీరాల్సిన రిచ్ కంట్రీ ఏడుగురే ఖైదీలు.. వంద మంది పోలీసులు
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్కు గిఫ్ట్గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

