AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సాయిపల్లవికి కళైమామణి పురస్కారం వీడియో

సాయిపల్లవికి కళైమామణి పురస్కారం వీడియో

Samatha J
|

Updated on: Sep 25, 2025 | 8:15 AM

Share

ప్రముఖ నటి సాయి పల్లవికి తమిళనాడు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన కళైమామణి పురస్కారాన్ని ప్రదానం చేసింది. 2021 సంవత్సరానికి గాను ఈ అవార్డు ఆమెకు లభించింది. కళారంగంలో ఆమె చేసిన విశేష కృషికి ఈ గౌరవం దక్కింది. అనిరుద్ రవిచంద్ర, ఎస్ జే సూర్య, లింగుస్వామి వంటి ప్రముఖులు కూడా ఈ అవార్డును అందుకున్నారు.

ప్రముఖ తెలుగు సినీ నటి సాయి పల్లవి తాజాగా తమిళనాడు ప్రభుత్వం ప్రదానం చేసే ప్రతిష్టాత్మకమైన కళైమామణి పురస్కారాన్ని అందుకున్నారు. 2021 సంవత్సరానికి గాను ఆమెకు ఈ అవార్డు లభించింది. తమిళనాడు ప్రభుత్వం సాహిత్యం, సంగీతం, నాటకం, సినిమా వంటి రంగాలలో విశేష కృషి చేసిన వారికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తుంది. ఈ అవార్డుతో పాటు విజేతలకు మూడు శవర్ల బంగారు పతకం,ప్రశంసా పత్రం అందజేస్తారు. సాయి పల్లవితో పాటు 2023 సంవత్సరానికి సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్ర, దర్శకులు ఎస్.జే. సూర్య, లింగుస్వామి, నటులు విక్రమ్ ప్రభు, మణికందన్ వంటి ప్రముఖులు కూడా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. త్వరలోనే తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ చేతుల మీదుగా ఈ పురస్కారాలు ప్రదానం చేయబడతాయి.

మరిన్నివీడియోల కోసం :

Super Prime Time : అడవిలో అన్నలకు ఇవి ఆఖరి రోజులేనా వీడియో

సినిమా టికెట్లపై రూ.200 పరిమితి మీద హైకోర్టు స్టే వీడియో

Earthquake In Ongole : ఒంగోలులో భూ ప్రకంపనలు వీడియో