సాయిపల్లవికి కళైమామణి పురస్కారం వీడియో
ప్రముఖ నటి సాయి పల్లవికి తమిళనాడు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన కళైమామణి పురస్కారాన్ని ప్రదానం చేసింది. 2021 సంవత్సరానికి గాను ఈ అవార్డు ఆమెకు లభించింది. కళారంగంలో ఆమె చేసిన విశేష కృషికి ఈ గౌరవం దక్కింది. అనిరుద్ రవిచంద్ర, ఎస్ జే సూర్య, లింగుస్వామి వంటి ప్రముఖులు కూడా ఈ అవార్డును అందుకున్నారు.
ప్రముఖ తెలుగు సినీ నటి సాయి పల్లవి తాజాగా తమిళనాడు ప్రభుత్వం ప్రదానం చేసే ప్రతిష్టాత్మకమైన కళైమామణి పురస్కారాన్ని అందుకున్నారు. 2021 సంవత్సరానికి గాను ఆమెకు ఈ అవార్డు లభించింది. తమిళనాడు ప్రభుత్వం సాహిత్యం, సంగీతం, నాటకం, సినిమా వంటి రంగాలలో విశేష కృషి చేసిన వారికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తుంది. ఈ అవార్డుతో పాటు విజేతలకు మూడు శవర్ల బంగారు పతకం,ప్రశంసా పత్రం అందజేస్తారు. సాయి పల్లవితో పాటు 2023 సంవత్సరానికి సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్ర, దర్శకులు ఎస్.జే. సూర్య, లింగుస్వామి, నటులు విక్రమ్ ప్రభు, మణికందన్ వంటి ప్రముఖులు కూడా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. త్వరలోనే తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ చేతుల మీదుగా ఈ పురస్కారాలు ప్రదానం చేయబడతాయి.
మరిన్నివీడియోల కోసం :
Super Prime Time : అడవిలో అన్నలకు ఇవి ఆఖరి రోజులేనా వీడియో
సినిమా టికెట్లపై రూ.200 పరిమితి మీద హైకోర్టు స్టే వీడియో
Earthquake In Ongole : ఒంగోలులో భూ ప్రకంపనలు వీడియో
తాత చేసిన పనితో.. అంతులేని సంపద మనవడి సొంతం..!
వామ్మో.. వీడి ట్యాలెంట్ చూసి పోలీసులే షాక్ అయ్యారు..!
మలంతో లక్షల సంపాదన.. ప్రాణాలు కాపాడుతున్న యువకుడు!
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్

