విజయవాడ బస్సు ప్రమాదానికి ప్రాథమిక కారణాలు ఇవే
విజయవాడ బస్సు ప్రమాదంపై ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేసింది ఆర్టీసీ. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. అయితే రివర్స్ గేర్ బదులు ఫస్ట్ గేర్ వేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాధమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాదంపై స్పందించిన ఆర్టీసీ ఎండీ ఘటనపై విచారణ జరిపిస్తున్నామన్నారు. 24 గంటల్లో రిపోర్ట్ వస్తుందనీ..ఆ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఎండీ తెలిపారు.
విజయవాడ బస్సు ప్రమాదంపై ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేసింది ఆర్టీసీ. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. అయితే రివర్స్ గేర్ బదులు ఫస్ట్ గేర్ వేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాధమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాదంపై స్పందించిన ఆర్టీసీ ఎండీ ఘటనపై విచారణ జరిపిస్తున్నామన్నారు. 24 గంటల్లో రిపోర్ట్ వస్తుందనీ..ఆ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఎండీ తెలిపారు. మరోవైపు ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటున్నారు. బస్ కూడా కండిషన్లో లేదని, కాలం చెల్లిన బస్సుల వల్లే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపిస్తున్నారు. డ్రైవర్ ప్రకాశం వయసు 62 ఏళ్లు కాగా, అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవలే కోలుకుని విధుల్లో చేరినట్టు ఆర్డీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ప్రమాదానికి గురైన బస్సు కండిషన్లోనే ఉందన్నారు. కాలం చెల్లిన బస్సులను తొలగిస్తున్నామని చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వెయ్యి రూపాయల కోసం హోర్డింగ్ ఎక్కి యువకుడి హల్చల్
Varun Tej-Lavanya Tripathi: ఘనంగా వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వెడ్డింగ్ రిసెప్షన్
ఆ ప్రాంతంలోని దేశాలు ఇజ్రాయెల్పై దాడికి దిగకుండా నిలువరించే యత్నం
Rashmika Mandanna: నెట్టింట రష్మిక ఫేక్ వీడియో.. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్లకు కేంద్రం వార్నింగ్
మెట్రో స్టేషన్లో కుప్పకూలిన వ్యక్తి.. ప్రాణం పోసిన జవాన్
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

