Watch: పీవీ నరసింహారావు ఫ్లైఓవర్పై వరుసగా ఢీకొన్న కార్లు.. భారీగా ట్రాఫిక్ జామ్
మెహదీపట్నం నుండి ఆరంగర్ వైపు వెళ్తున్న వాహనాలు గుడిమల్కాపూర్ పిల్లర్ నెంబర్ 105 వద్ద ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. అదృష్టవశాత్తు ఎవరికి ప్రాణనష్టం జరగలేదు. అయితే, ఈ ప్రమాదం కారణంగా మెహదీపట్నం నుండి శంషాబాద్ వైపు వెళ్లే రోడ్డుపై తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న గుడిమల్కాపూర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్లియర్ చేశారు.
హైదరాబాద్లోని పీవీ నరసింహారావు ఫ్లైఓవర్పై శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మెహదీపట్నం నుండి ఆరంగర్ వైపు వెళ్తున్న వాహనాలు గుడిమల్కాపూర్ పిల్లర్ నెంబర్ 105 వద్ద ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. అదృష్టవశాత్తు ఎవరికి ప్రాణనష్టం జరగలేదు. అయితే, ఈ ప్రమాదం కారణంగా మెహదీపట్నం నుండి శంషాబాద్ వైపు వెళ్లే రోడ్డుపై తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న గుడిమల్కాపూర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
Follow Us
వైరల్ వీడియోలు
కిరాణా వ్యాపారికి ఫోన్ పే పేరుతో కుచ్చుటోపీ.. ఏం జరిగిందంటే
అలర్ట్..ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ చేస్తున్నారా?
బాబోయ్.. గుడిలో పాములు..భక్తుల పరుగులు!
పొలం చదును చేస్తుండగా బరువుగా తగిలిన కుండ..లోపల చూడగా ..
గ్రామంలో వింత తీర్మానం.. పోలీసుల పిలుపుతో మారిన సీన్
ప్రియురాలికి ప్రపోజ్ చేయబోతే రింగ్ జారిపడింది.. చివరకు..
మంచు గుప్పిట్లో ఉత్తర కాశ్మీర్..

