Nara Lokesh Attack: తుమ్మపూడి లో హై టెన్షన్.. టీడీపీ వైసీపీ కార్యకర్తల ఫైట్..

|

Apr 28, 2022 | 7:04 PM

దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో మహిళ హత్య రాజకీయ వివాదమైంది. ఆమెను గ్యాంగ్‌ రేప్ చేసిన చంపారని మొదట ఆమె కుటుంబీకులు నిరసనకు దిగారు. తెనాలి ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించిన తర్వాత పోస్ట్ మార్టం ఆలస్యాన్ని ప్రశ్నిస్తూ ఆందోళన చేశారు

Follow us on